
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో పలుగుగుట్టతండాకి చెందిన కేతావత్ చంద్రి(90) అనారోగ్యంతో మరణించారు.
వారి మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రఘునందన్, రాంగోపాల్, పరమేష్, మోహన్, సూర్య, రమేష్, చందు, గోపి సింగ్, సాక్రియా, గ్రామస్తులు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.