లైన్స్ క్లబ్ నూతన అధ్యక్షునికి గన సన్మానం.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని లైన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చిగుళ్ల పల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా కల్మచర్ల గోపాల్ కోశాధికారి మిరియాల శ్రీనివాస్ రెడ్డి ఎన్నుకున్నారు. ఆర్యవైశ్య సంఘం ద్వారా సోమవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, కర్మచల రమేష్, గోవిందు శీను, జూలూరి రఘు తదితరులు పాల్గొన్నారు.