లైన్స్ క్లబ్ నూతన అధ్యక్షునికి గన సన్మానం.

లైన్స్ క్లబ్ నూతన అధ్యక్షునికి గన సన్మానం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని లైన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చిగుళ్ల పల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా కల్మచర్ల గోపాల్ కోశాధికారి మిరియాల శ్రీనివాస్ రెడ్డి ఎన్నుకున్నారు. ఆర్యవైశ్య సంఘం ద్వారా సోమవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, కర్మచల రమేష్, గోవిందు శీను, జూలూరి రఘు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version