ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…
తంగళ్ళపల్లి నేటి దాత్రి….
తంగళ్ళపల్లి మండలం.
టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి.
చెందిన సీఎం దారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్.
ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
మధుకర్ మాట్లాడుతూ.
నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించి వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవాలని వారికి.
ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక పరంల ఉపయోగపడుతుందని అలాగే ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన దోమల హరిత.
రాజు కి.(17,500 రూపాయల).
చెక్కులు అందజేయడం జరిగిందని చెక్కులు రావడానికి కృషి చేసిన.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కి. ప్రభుత్వ శాసనసభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి.
కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి శ్రీ కేకే మహేందర్ రెడ్డి కి.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి వారికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యాం.
బ ల్కం లక్ష్మీపతి.
అంబటి అంజయ్య.
వేముల కర్ర నరేష్.
దూస సత్తయ్య.
రాము మహిళా నాయకురాలు అడిగొప్పుల యమున.
ముందటి శారద.
దీకొండ జ్యోతి.
మౌనిక.
కనుకుంట్ల .
రే నవ్వ.
గుడ్ల వసంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు