ఆకునూరు గ్రామంలో శ్రీ రుద్ర సహిత శత చండీ యాగం.!

village village

ఆకునూరు గ్రామంలో శ్రీ రుద్ర సహిత శత చండీ యాగం

భైరవభట్ల చక్రధర్, నాగేళ్ల హరికృష్ణ , కొడకండ్ల రాధాకృష్ణ శర్మ

చేర్యాల నేటిధాత్రి:

చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో అతి పురాతన దేవాలయం శ్రీ భవాని రుద్రేశ్వర ఆలయం లో శ్రీ రుద్ర సహిత శత చండీయాగం మహోత్సవం నిర్వహిస్తున్నారు.

village
village

భైరవభట్ల చక్రధర్ నాగేళ్ల హరికృష్ణ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈనెల 30 వ తేదీ బుధవారం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం తో యాగం ముగుస్తుంది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనవలసినదిగా కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!