గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలనుసారం బోయం సారయ్య- మమత దంపతుల కుమార్తె నూతన ఫల పుష్ప అలంకరణ కార్యక్రమానికి హాజరైన గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్. భూపాల్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్ గణపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ ఉన్నారు