కూకట్పల్లి, మే 21 నేటి ధాత్రి ఇంచార్జ్
భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్య క్రమం వివేకానంద నగర్ డివి జన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాషి పాక యాదగిరి ఆధ్వర్యంలో ఘనం గా నివాళుల ర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశం లోనే నూతన సాంకేతిక విప్ల వం తీసుకొచ్చినటు వంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటు వంటి రాజీవ్ గాంధీ లాంటి నాయ కులు ఈ దేశానికి అవసరమని వారి సేవలను కొని యాడారు.ఈ కార్యక్ర మంలో వివేకా నందనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటె స్టెడ్ కార్పొరేటర్ భాషిపాక నాగమణి యాదగిరి సీని యర్ నాయకులు విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ అల్వాల భాస్కర్ వెంకటస్వా మి సాగర్ దొరపల్లి పరశు రాములు దుర్గారావు నాగుల మల్లేష్ కచ్చిగల్ల రమేష్ డాన్ వెంకట్ యాకయ్య బోడ అశోక్ యూసుఫ్ శ్రీనివాస్ దయాకర్ రెడ్డి మునీశ్వర రావు పోతురాజు ఎన్
ఎస్ యు ఐ నాయకులు సాంసన్ దుర్గా ముదిరాజ్ దుర్గా ప్రసాద్ వీరేశ్ రాంబాబు లక్ష్మణ్అంజలి సురేఖ భాగ్యలక్ష్మి రేణుక ఉమాఉపేంద్ర హేమలత నాగమణి సంధ్యారాణి శాలిని భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.