హసన్ పర్తి / నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా, హసన్ పర్తి మండలం, నాగారం గ్రామంలో ఏప్రిల్ 26 తేదిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని బిజెపి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన నాగారం గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు దామేరా రాజు, మాజీ సర్పంచ్ అరుణ్, ఉప అధ్యక్షుడు తాళ్ళ నర్సయ్య, కార్యదర్శి కళ్లెబోయిన మల్లయ్య, రావుల సమ్మయ్య, శేఖర్, సృజన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.