– స్వర్ణలత భాగ్యరాజ్ …..
– దశదినకర్మకు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందచేసిన… –
– స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులు…
కొల్చారం (మెదక్) నేటిధాత్రి :-
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మరణించిన విషయం తెలుసుకొని స్థానిక మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా ఇటీవల మరణించిన తలారి సత్తయ్య దశదినకర్మకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామప్రజల ఆశీర్వాదంతో గురువారం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసిన స్థానిక మాజీ సర్పంచ్ బుడ్డస్వర్ణలత మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డభాగ్యరాజ్ .ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.