నీతి నిజాయితీకి…మారుపేరుకు… అండగా నిలుస్తున్న….

– స్వర్ణలత భాగ్యరాజ్ …..

– దశదినకర్మకు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందచేసిన… –

– స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులు…

కొల్చారం (మెదక్) నేటిధాత్రి :-

మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మరణించిన విషయం తెలుసుకొని స్థానిక మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా ఇటీవల మరణించిన తలారి సత్తయ్య దశదినకర్మకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామప్రజల ఆశీర్వాదంతో గురువారం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసిన స్థానిక మాజీ సర్పంచ్ బుడ్డస్వర్ణలత మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డభాగ్యరాజ్ .ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version