అయోధ్య బయలుదేరిన రామ భక్తులు

రేగొండ,నేటిధాత్రి:

మండలంలోని దుంపిల్లపల్లి,నారాయణపురం గ్రామాలనుండి పదుల సంఖ్యలో మంగళవారం అయోధ్యకు రామ భక్తులు బయలు దేరారు.నరేంద్రమోడీ తలపెట్టిన అయోధ్య బాల రామ్ మందిర నిర్మానాన్ని చూసేందుకు ఉంత్కంటగా ఉందని వారు తెలిపారు.అయోధ్యకు బయలుదేరిన వారిలో రంజిత్,రమేష్,కిరణ్ మహేందర్,రాజు,సమ్మయ్య,నరసింహ చారి,తిరుపతి,రాజు, శివరాజ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!