రేగొండ,నేటిధాత్రి:
మండలంలోని దుంపిల్లపల్లి,నారాయణపురం గ్రామాలనుండి పదుల సంఖ్యలో మంగళవారం అయోధ్యకు రామ భక్తులు బయలు దేరారు.నరేంద్రమోడీ తలపెట్టిన అయోధ్య బాల రామ్ మందిర నిర్మానాన్ని చూసేందుకు ఉంత్కంటగా ఉందని వారు తెలిపారు.అయోధ్యకు బయలుదేరిన వారిలో రంజిత్,రమేష్,కిరణ్ మహేందర్,రాజు,సమ్మయ్య,నరసింహ చారి,తిరుపతి,రాజు, శివరాజ్ తదితరులు ఉన్నారు.