ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఉపసర్పంచ్.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల గ్రామ పంచాయతీ వెంకట్రావుపల్లి (c) ప్రాదమిక పాఠశాలలో సర్పంచి తౌటం లక్ష్మి ఆదేశానుసారం పాఠశాలను తనిఖీ చేసిన ఉపసర్పంచి బుర్ర వెంకటేష్ గౌడ్ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు మౌలిక సదుపాయాల గూర్చి అడిగి తెలుసుకోవడం జరిగింది కార్యక్రమంలో వార్డు సభ్యులు జెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
