Congress Leaders Felicitate New DCC President
డిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ( డిసిసి )అధ్యక్షునిగా ఎన్నికైన బట్టు కరుణాకర్ ని 24 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శాలువా బొకేతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఉప్పుగల కిషోర్ రెడ్డి, మొహమ్మద్ ఇర్ఫాన్, మేనం తిరుపతి, కె.వి అశోక్ గౌడ్, ఎండి సాబీర్ ఖాన్, తదితరులు ఉన్నారు
