స్కై స్కూల్ పై మరియు గ్రావిటీ జూనియర్ కళాశాలలో పై చర్యలు తీసుకోవాలి

ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం స్పందించిన జిల్లా కలెక్టర్ ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద నరేష్ బోట్ల నరేష్…. హన్మకొండ, నేటిధాత్రి: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యావరిస్తున్న స్కై పాఠశాలల మరియు గ్రావిటీ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా అధికారికి ఆదేశాలు జారీచేసిన పట్టించుకోని హన్మకొండ విద్యాశాఖ అధికారులు హన్మకొండ జిల్లాలోని భీమారం లోని సెవెన్ హిల్స్ స్కూల్…

Read More

courtku hajariana mla aruri, కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అరూరి

కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అరూరి వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ వరంగల్‌ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. 2014 ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘనలో భాగంగా నమోదైన కేసు విషయంలో నేడు ఉదయం జిల్లా ప్రత్యేక మేజిస్ట్రేట్‌ ఎక్సైజ్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 9తేదీకి వాయిదా పడింది.

Read More

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ భావితరాలకు స్ఫూర్తిని నింపారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో రజక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం…

Read More

పార్క్ సందర్శించిన ఎమ్మెల్యే నాయిని

కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలనీ అధికారులకు ఆదేశం… బతుకమ్మ సమీయించిన వేల ఆడపడుచులకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ.. హనుమకొండ జిల్లా, నేటిధాత్రి : హనుమకొండ 58వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి శ్యామాల దుర్గాదాస్ పార్క్ ను సందర్శించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, పార్క్ అన్యాక్రాంతానికి గురి అవుతుందని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఈ రోజు అధికారులతో కలిసి పరిశీలించారు. పార్క్ ఆవరణ మొత్తం కలియ తిరిగిన ఎమ్మెల్యే బతుకమ్మ పండుగ…

Read More

జాతీయ స్థాయి సీనియర్స్ హ్యాండ్ బాల్ పోటీలకు మహ్మద్ సన వనం గాయత్రి ఎంపిక

ఎండపల్లి నేటి ధాత్రి జాతీయ స్థాయి సీనియర్స్ హ్యాండ్ బాల్ పోటీలకు మండలం లోని గుల్ల కోటకు చెందిన మహ్మద్ సన వనం గాయత్రి ఎంపికయ్యారు వివరాలు గత నెల జరిగిన తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ (HAI) అధ్వర్యంలో ఎల్ బి స్టేడియం హైదరాబాద్ లో జరిగిన 52 వ రాష్ట్ర స్తాయి సీనియర్స్ మహిళల హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఎండపల్లి మండలంలోని గుల్లకోట…

Read More
MLA Madhav Reddy.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. నర్సంపేట,నేటిధాత్రి:         దుగ్గొండి మండలంలోని నాచినపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధ్వజస్తంభ ప్రతిష్టాన మహోత్సవ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ముగిసాయి. కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాన మహోత్సవానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే చేతుల మీదుగా యంత్రచేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండి దైవకార్యాన్ని నిర్వహించడం…

Read More

తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన మధ్యాహ్న భోజన వర్కర్ల సంఘం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి… మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించేల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు డిమాండ్ చేశారు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మధ్యాహ్న భోజన కార్మికులకు 3000 రూపాయలు జీతం ఇస్తామని జీవొ విడుదల చేశారని అవి జీవోలు గాని మిగులుతున్నాయని అవి ఇంతవరకూ జమ చేయలేదని వారన్నారు గత…

Read More

దళిత జాతి మణిరత్నం బాబు జగజీవన్ రామ్

బడుగు బలహీన వర్గాలదళిత జాతిలో మణిరత్నం గా బాబు జగజీవన్ రామ్.. ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన ఆశాజ్యోతి. రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. బాబు జగ్జీవన్ రామ్ ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన ఆశాజ్యోతి రామాయంపేట కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి రామాయంపేట మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు యేసు గారి రమేష్ రెడ్డి అన్నారు ఆయన బాబు జగజీవన్ రామ్33వ వర్ధంతి సందర్భంగా మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో మాట్లాడుతూ…

Read More

ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి 14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి గౌడ్ కుమారుడు అభినవ్-అంకిత ల ఎంగేజ్మెంట్ కార్యక్రమం కరీంనగర్ లోని సీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో జరగగా ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొని వారిని ఆశీర్వదించి ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,మార్క విజయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్స్ మడికొండ సంపత్ కుమార్, పోరండ్ల సంతోష్,గొర్రె రాజు స్రవంతి,దామెర మొగిలి,…

Read More

ఎస్.ఎఫ్.ఐ రెండవ మహాసభలను జయప్రదం చేయండి

జిల్లా మహ సభల కరపత్రాల ఆవిష్కరణ పరకాల నేటిధాత్రి(టౌన్) శుక్రవారం రోజున పట్టణ కేంద్రంలోని అమరధామంలో జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగం విచ్చలవిడిగా నాశనమైందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు చెప్పడమే తప్ప అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు.కెసిఆర్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా పేద విద్యార్థులకు అందని ద్రాక్ష లాగా మారిపోతుంది అన్నారు.ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5…

Read More
CEIR Portal

పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను బాధితులకు అప్పగిస్తున్న.

పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను బాధితులకు అప్పగిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ మొగులపల్లి నేటి ధాత్రి https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br   జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి, బంగ్లాపల్లి గ్రామాలకు చెందిన గడ్డం కుమార్, అన్న బోయిన హర్షవర్ధన్ లు ఇటీవల వారి సెల్ ఫోన్ లను పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బి అశోక్ ఆదేశాల మేరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి శనివారం పోలీస్ స్టేషన్ లో బాధితులకు…

Read More
Ambedkar Jatara

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ.

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ   మహబూబ్ నగర్ /నేటి ధాత్రి ఏప్రిల్ 27 న మహబూబ్ నగర్ పట్టణం లోని ఎంబిసి మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కళాభవన్ లో పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూలె- అంబేద్కర్ జాతర…

Read More

మంచినీటి సరఫరా ప్రక్రియకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పక్కాగా ఇంటింటి సర్వే జరగాలి

రానున్న 10 రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్వర్వే ప్రక్రియ పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కర్కపల్లి ఎస్సి కాలనిలో నేటి నుండి ప్రారంభమైన మంచి నీటి సరఫరా సర్వే ప్రక్రియను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇంటింటి సర్వే చేపట్టినట్లు తెలిపారు రానున్న 10 రోజుల్లో ఈ ప్రక్రియ…

Read More

యధావిధిగా యారన్.సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ సబ్సిడీ తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వ అధికారులు మానుకోవాలని గతంలో మాదిరిగా యధావిధిగా సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందజేయాలని రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే చలో హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈరోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్స్…

Read More

అంత్య క్రియలలో వివక్ష చూపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

దళిత ఎమ్మెల్యే అయినందుకేనా ఇంత వివక్ష బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ డిమాండ్. చొప్పదండి/ నేటి ధాత్రి   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్       కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గత ఐదు సార్లు ఎమ్మెల్యే ఎన్నికలలో విజయం సాధించిన వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యే సాయన్న తేదీ 19.2 2023 రోజున అకాల మరణం పొందడం దళిత సామాజిక వర్గానికి తీరని లోటు అని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత బి ఆర్ఎస్…

Read More

మృతుని కుటుంబానికి మాజి ఎంపి రావుల ఆర్థిక సహాయం.

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి పట్టణ నానికి చెందిన 22వ వార్డ లో ఉం టు న్న వడ్డే వెంకటస్వామి వలసకూలి ప్రమాదంలో మరణించాడు. పేద కుటుంబం అయినందువల్ల వారికి సహాయం చేయాలని నందిమల్ల.శారద మాజీ కౌన్సిలర్ మాజీఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు రావుల మృతుని భార్యకు 5000రూపాయల ఆర్థిక సహాయం చేశారు రావుల కు మృతుని కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.

Read More
SI Rekha Ashok

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ గణపురం నేటి ధాత్రి       గణపురం మండలంలో మధ్యాహ్నం సేవించి వాహనాల వాహనాలు నడిపితే చర్యలు తప్పవని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు అతిగా మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ వాహనాల తనిఖీలు పట్టుబడిన గణపురం మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన పోలు రమేష్ కు భూపాలపల్లి జ్యుడిషినల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…

Read More

రోడ్డు సరిగ్గా లేక చిత్తాపూర్ గ్రామస్థుల అవస్థలు

నెన్నల్ మండలం నేటిదాత్రి: నెన్నల మండలం లోని అవడం నుండి చిత్తాపూర్ గ్రామమునకు వెళ్ళే రోడ్డు పూర్తిగా చెడిపోయి రోడ్డు పక్కన గ్రావెల్ లేక పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఈ రోడ్డు గుండా ప్రయనిచాలి అంటే ప్రయాణికులు ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని ప్రయాణం సాగించాల్సినదే మూల మలువు పైగా రోడ్డు సరిగ్గా లేకపోవడం వాళ్ళ తరుచుగా ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నాయి వాహన దారులు బండి అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు ,వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్డు సరిగ్గా…

Read More
Shiva Parvathi

కేతకిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం.

కేతకిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం – భారీగా తరలి వచ్చిన భక్తులు – ప్రశాంతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జహీరాబాద్. నేటి ధాత్రి: మహాశివరాత్రి సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం అగ్నిగుండం ప్రవేశం, స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, రుద్రస్వాహకార హెూమము, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భక్తజనుల మధ్య…

Read More
Chief Secretary Kande Ravi.

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి.

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ప్రతి కళ్ళం ప్రారంభోత్సవ సమయములో 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పెట్టాలి ఎమ్మెల్యే చెప్పారు మాటలకు చేతులకు సంబంధం లేకుండా ఒక్క బస్తకు రెండు మూడు కిలోల వడ్లు కటింగ్ అవుతున్నాయి గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు మిల్లర్లు పాలకులు చేసే మోసం వల్ల ఒక ఎకరం పంట వేసిన…

Read More
error: Content is protected !!