పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం.

https://epaper.netidhatri.com/ సంక్షేమమా! ఆధిపత్యమా!! మల్లారెడ్డి వరకే పరిమితమా? అక్రమార్కులందరికీ శంకరగిరి మాణ్యాలేనా? మల్లారెడ్డి మీద సాగుతున్నదానికి పేరేది? తప్పు చేసినందుకు శిక్షా? తెలంగాణలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్లు కోకొల్లలు! వాళ్లందరి మీదుకు వెళ్తాయా? బుల్డోజర్లు? హైదరాబాదు చుట్టూ భూదాన్‌ భూములు అన్యాక్రాంతం! అనేక నాలాలు మాయం. గుట్టలకు, గుట్టలే మింగేశారు. దేవుళ్లకే శఠగోపం పెట్టారు. తవ్వితే బైటపడేవన్నీ అక్రమాలే! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం. కొందరికే పరిమితం చేస్తే రేవంత్‌ చిక్కుకునేది రాజకీయ…

Read More

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

భూపాలపల్లి నేటిధాత్రి మోడీ సర్కార్ కార్పొరేటు మతతత్వ విధానాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 16వ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మె,గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి. ప్రజా సంఘాల పిలుపు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కార్ల మార్క్స్ కాలనీలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, కెవిపిఎస్, ప్రజాతంత్ర మహిళా సమైక్య, సంఘాలు పాల్గొన్నాయి. ఈ బైక్ ర్యాలీని ఉద్దేశించి సిఐటియు…

Read More

ఆడకూతరు పెండ్లికి ఆపద్బాంధవుడు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం…

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామనికి చెందిన కీ”శే.బోయ చెన్నయ్య కూతురు స్రవంతి వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధా వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపిటిసి కటికె రాజయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల రాములు, కటికే నాగేష్, బాబు, కుమార్, బిఆర్ఎస్…

Read More

బిఅర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రచారం. !

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి. ధర్మపురి నియోజక వర్గంఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం తరపున ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి కారు గుర్తుకే ఓటు వేయాలని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలోని ఎస్సీ కాలనీలోని మహిళలను సంఘ పెద్దమనుషులను మరియు యువకులను కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ చొప్పదండి బుచ్చి లింగం. గౌరి చిరంజీవి. ముంజ మొగిలి. నారాయణ. సుంచు మల్లేష్. దామోదర్,నాయకులు…

Read More

నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరణ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల ఎంపీడీవో గా కుందారపు లక్ష్మీనారాయణ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎంపీపీ పడిగల మానస రాజు పూల మొక్కను అందించి సాధారణంగా ఆహ్వానం పలికినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరణ సందర్భంగా మండలంలోని ప్రజలకు ప్రతి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తూ తంగళ్ళపల్లి మండల ప్రజలకు బాధ్యతలు స్వీకరించినందున మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు

Read More

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే విజయరమణారావు ల చిత్రపటాలకు పాలాభిషేకం

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలంలోని ఇందుర్తి గ్రామంలో బుధవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి,పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు ల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు రెండు హామీలను నెరవేర్చగా ఫిబ్రవరి 27 తేదీన ఇచ్చిన హామీ మేరకు మరొక రెండు హామీలైన గృహ జ్యోతి పథకం తో పాటు 500…

Read More

బీజేపీ జిల్లా అధ్యక్షునికి సన్మానం

రేగొండ,నేటిధాత్రి: నూతనంగా ఎన్నికైన జయశంకర్ భూపాలపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశీధర్ రెడ్డిని శనివారం బీజేపీ మండల నాయకులు రేగొండలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎర్రం సదాశివుడు,మాత్నపల్లి అరవింద్,గొడుగు మోహన్ తదితరులు ఉన్నారు.

Read More

కొత్తగూడ పీహెచ్ లో తనిఖి డిప్యూటీ DMHO డా. అంబరీష

కొత్తగూడ, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోని కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేశారు. డెలివరీ అయిన మహిళలకు తగు జాగ్రత్తలు చెప్పారు. సిబ్బంది ను మెచ్చుకున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ గురించి సూచనలు ఇచ్చారు. పీహెచ్ లో డెలివరీ సేవలను వాకబు చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ వడ్డే బోయిన శ్రీనివాస్,డా.శివ ప్రసాద్, CHO సంపత్ కుమార్,HS. ఆంజనేయులు, రాజ్య లక్ష్మి,…

Read More

మృతుని కుటుంబానికి స్నేహితులు ఆర్థిక సాయం అందజేత

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు వేషాలపల్లిలో నిరుపేద కుటుంబానికి చెందిన వేషాల రాజ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా, మృతుడు రాజు క్లాస్ మెట్స్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 44 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మృతుని తోటి మిత్రులు దుండ్ర కుమారి యాదవ్, కుసుమ రామకృష్ణ, పేలేటి గోపాల్, ఆకుల కుమార్, పైతిరి దామోదర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు

Read More

దేశాన్నేలే దిశగా…

`దసరా ముహూర్తం ఫిక్స్‌ `కొత్త పార్టీ ప్రకటనకు అంతా సిద్ధం `కలిసి వచ్చే పార్టీలు, నేతలకు పిలుపు `స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందరికీ ఫోన్లు `గత కొంత కాలంగా పూర్తి స్థాయి చర్చలు `దేశం సస్యశ్యామలం చేయడమే లక్ష్యం `సంక్షేమ రాజ్య నిర్మాణమే కేసిఆర్‌ విధానం `రైతు రాజు కావాలన్నదే బలమైన ఆకాంక్ష `నెరవేర్చి చూపడం కోసమే కేసిఆర్‌ పట్డుదల `అన్ని వ్యవస్థలలో ముందడుకు ప్రణాళికలు `విద్య, వైద్య రంగాలలో విప్లవాలు తేవాలి. `శాస్త్ర, సాంకేతిక రంగాలలో…

Read More

రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం

ఎల్బీనగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి నేటి ధాత్రి, హైదరాబాద్​: రాబోయే మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఎల్బీనగర్ ​ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్​ నియోజకవర్గంలోని ఆయా కాలనీల్లో బీఆర్ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్​రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసి గద్దెనెక్కిన తరువాత ప్రజా సమస్యలు గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రజలు…

Read More

ఉచిత బస్ ప్రయాణ విధానం రద్దు చేయాలి

హైదరాబాద్, నేటి ధాత్రి: అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక ఒక సందర్భంలో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ విధానాన్ని రద్దు చేయాలని, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, మిగిలిన వారికి టికెట్ ధరలలో 50 శాతం తగ్గించి బస్సులు నడపాలని కోరారు. పరిపూర్ణత లేని ఉచిత హామీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పుగా మారుతాయని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పించే అవకాశం ఉందని, సమాజంలో సమానత్వ భావన కనుమరుగైపోయే…

Read More

ఘనంగా శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో బతుకమ్మ సంబరాలు

అక్టోబర్ 12 ఖమ్మం నగరం మామిళ్ళగూడెం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పిల్లలందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి చక్కగా పూల తోటి బతుకమ్మను పేర్చి అమ్మవారికి పూజ చేసి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాటం వేస్తూ ఆనందంతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు తెలంగాణ పండుగైన బతుకమ్మ పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లంపేట శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య, డీజిఎం…

Read More

మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (హెచ్ బీ కాలనీ ఫేజ్ -2) సంక్షేమ సంఘం (2024-2026) గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.

కాప్రా నేటి ధాత్రి జనవరి 25 కాప్రా మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (హెచ్ బీ కాలనీ ఫేజ్ -2) సంక్షేమ సంఘం (2024-2026) గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని సలహాదారులు టి.సత్యరెడ్డి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కె.వెంకటాచారి, ఉపాధ్యక్షులుగా పిఎన్. జగదీశ్వర్ పివిఆర్ కృష్ణ, ఎస్. భువనచంద్ర, ప్రధాన కార్యదర్శి ఆర్. వి సాంబశివరావు, సంయుక్త కార్యదర్శులు యు.ఈశ్వరరావు, పి.వెంకటేశం, ఈ.రామచంద్రారెడ్డి, ఆర్గనైజింగ్…

Read More

మహాశివుని ఆశీర్వాదం అందుకున్న చల్లా దంపతులు

పరకాల నియోజకవర్గ బి.ఆర్.యస్. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేస్తున్న సందర్భంగా పరకాల పట్టణం నందు శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన చల్లా ధర్మారెడ్డి దంపతులు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి వెంట ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Read More

పిసిసి పీఠంపై పీటముడి?

`అద్దంకికి అవకాశం వచ్చేనా! `మళ్ళీ అడ్డపడతారా! `అద్దంకి పెత్తనం అంగీకరిస్తారా! `సీతక్కకు ఇస్తారా? `మంత్రిగా కూడా కొనసాగిస్తారా? `జగ్గారెడ్డి ఊరుకుంటాడా! `తన కల నిజం చేసుకుంటాడా? `హనుమంతన్నకు మరోసారి అవకాశం వచ్చేనా! `సిఎం. చెప్పిన వారికిస్తారా! `సామాజిక న్యాయం పాటిస్తారా? `మాదిగలకు ప్రాధాన్యతనిస్తారా? `బిసిని పిసిసి చేస్తారా! `అందరూ హేమా..హేమీలే! `ఎంపిక కొంచెం కష్టమే. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ కొత్తపిసిసి సారధి ఎవరు? ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో మొదలైన చర్చ. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ…

Read More

ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ పొందిన తర్వాత కూడా పోలీస్ కానిస్టేబుల్ ఎంపికైన ఘనత తిప్పని శ్రీనివాస్ ది

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:- ఓదెల మండలంలోని గుంపుల గ్రామానికి చెందిన తిప్పని శ్రీనివాస్ తను ఇంటర్ చదివే సమయంలో ఆర్మీకి సెలెక్ట్ అయి ఆర్మీలో 17 సంవత్సరాలు అనేక సేవలు చేసి రిటైర్మెంట్ గత మూడు సంవత్సరాలు నుండి గుంపుల గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఈ మధ్యలో టిఎస్ ఎస్ పి ఉద్యోగానికి రాత పరీక్ష నిర్వహించగా ఈరోజు మళ్లీ తాను కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించడం చాలా…

Read More

ఈటెల సారే కొండంత అండ..?,

ఈటెల పేషిలో అవినీతి ‘ప్రసాద’ం-2 ఈటెల సారే కొండంత అండ..? ఓ ప్రభుత్వంలో అది క్యాబినెట్‌ మంత్రి పేషిలో పదవీవిరమణ పొందిన వ్యక్తి, అన్ని విధాలుగా లాభపడి తరాలు తిన్న తరగని ఆస్తిని కూడబెట్టుకున్న వ్యక్తి ఇంకా అత్యాశతో, అధికారంపై మోజుతో తన ఉనికిని చాటుకుంటూ ఏకంగా వైద్య, ఆరోగ్యశాఖనే తన గుప్పిట్లో పెట్టుకున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. అదికార యంత్రాంగాన్ని, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ఈటెల పేషిలో షాడోమంత్రిగా కొనసాగుతున్నాడంటే…

Read More

ప్రధాని 8 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు.

ప్రధాని 8 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు. .. కరోన సమయంలో 190 కోట్లు వ్యాక్సిన్లు పంపిణీ. .. దేశవ్యాప్తంగా 200 మెడికల్ కాలేజీలు మంజూరు.   రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.   … రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందికి సన్మానం. .. బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్. భారత ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్ల పాలనలో దేశంలో ఎన్నో అద్భుతాలు సాధించి ప్రజల మన్ననలు పొందాలని రామాయంపేట బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్…

Read More