లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి సేవలు అభినందనీయం

లీడర్ రూమల్ల సునీల్ కుమార్ రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి- అవసరం ఉన్నవారికి, ఆర్తులకు మేం సేవలందిస్తాం అనే నినాదంతో అంతర్జాతీయంగా లయన్స్ సభ్యులు సేవలందిస్తున్నారని ఈ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పట్టిహిల్ “చేంజ్ ద వరల్డ్ “అనే నినాదంతో లయన్స్ సంస్థ ద్వారా అన్ని రకాల సేవలతో పాటు, సమస్త ను బలోపేతం చేయడానికి సభ్యుల చేరిక కూడా అవసరమని, ఎంతమంది నూతన సభ్యులను చేర్పిస్తే వారిని అత్యున్నతంగా గుర్తింపునిస్తామని, అలాగే బంగారు…

Read More
laborers.

100 రోజుల పని కూలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు

100 రోజుల పని కూలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి గణపురం నేటి ధాత్రి గణపురం మండలం ధర్మారావుపేట గ్రామం లో జరుగుతున్న రోడ్ వర్క్ పనిని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి , ఆర్డీవో నరేష్ , ఎంపీడీవో ఎల్ భాస్కర్ విజిట్ చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ కూలీలకు విలువైన సూచనలు కొలతల ప్రకారం పని చేసి 300 రూపాయల వేతనం పొందాలి అని చెప్పడం జరిగింది. కూలీలు ఎండలో పనిచేయడం…

Read More

జాతీయ కౌన్సిల్ సమావేశాలకు హాజరైన నిషీధర్ రెడ్డి

రేగొండ, నేటి ధాత్రి: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వ్యూహరచన,పార్టీ శ్రేణుల సమాయతయే ప్రధాన ఎజెండాగా భాజపా రెండు రోజుల జాతీయకాన్సిల్ సమావేశాలు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభం అయ్యాయి.దేశం నలుమూలల నుండి 12,000 మంది ప్రతినిధులు హాజరుకానుండగా ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి అధ్యక్షుడు ఏడునూతుల నిషీదర్ రెడ్డి శనివారం హాజరయ్యారు.ఈ సమావేశాలను పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించగా ప్రధాని నరేంద్ర మోడీ ముగింపు ప్రసంగం చేయనున్నారు.ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరగనున్న ఈ…

Read More

వనపర్తి లో శ్రీ వామన శర్మ స్వామీజీ

వనపర్తి నేటిదాత్రి వనపర్తి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు న్యాయవాది అయిత కృష్ణమోహన్ నివాసానికి శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతి తీర్థ స్వామీజీ శిష్యులు శ్రీ వామన శర్మ స్వామీజీ వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ల సందర్శనలో బా గo గ వనపర్తికి వచ్చారు అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చు రామ్…

Read More

కాంగ్రెస్ పార్టీ స్కీముల పార్టీ

– 16 కోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం – జర్నలిస్టుల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత – ఎన్ని కోట్ల రూపాయలు తీసుకోని సిరిసిల్లలో పోటీ చేశావు – రాణి రుద్రమదేవి పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల, మే – 2(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాముని వనిత,…

Read More

రేగులపల్లె యాదవ సంఘం భవనానికి 50వేల ఆర్థిక సాయం అందజేసిన వరాల నర్సింగం

బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినిపల్లి మండలం మల్లాపూర్ అనుబంధ గ్రామం రేగులపల్లె లో గొల్ల మరియు కుర్మ సంఘ భావననికి గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం విజయం సాధిస్తే గొల్ల కుర్మ సంఘ భవనానికి మల్లాపూర్ గ్రామ వాస్తవ్యులు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వరాల నర్సింగం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు గొల్ల మరియు కుర్మ సంఘ భవన నిర్మాణానికి యాభై వేల (50000)…

Read More

సివిల్ అధికారులు కాంట్రాక్టర్ కు డబ్బులు ఇస్తేనే పని

  గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలములో రామప్ప కాలనీ లో శ్రీ బాలాజీ ల్యాండ్ లూజర్ అసోసియేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్టివ్ 2001 ప్రకారం సోసైటీ ల్యాండ్ లూజర్ 27 మందితో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ 599 2022 సంవత్సరంలో చేసుకున్నాము 2023 లో రామప్ప కాలనీకి సివిక్ కాంట్రాక్టు రావడం జరిగింది ప్రస్తుతం ఇందులో కొంతమంది మాత్రమే భూమి కోల్పోయిన వాళ్లు పనిచేస్తున్నారు. మిగతావాళ్లు…

Read More

కేంద్రమంత్రి బండి సంజయ్ గారికి పాలాభిషేకం

జమ్మికుంట నేటి ధాత్రి ఈ రోజు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట యూత్ కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు బండి సంజయ్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం సిగ్గు చేత చర్యగా భావిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తూ జమ్మికుంట Bjym ఆధ్వర్యంలో శ్రీ బండి సంజయ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని…

Read More

ముదిరాజు కుల సంఘం పెద్దమనుషుల ఎన్నిక

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం బుద్దారం గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం పెద్దమనుషుల ఎన్నిక జరిగింది కుల పెద్దమనుషులుగా నిరటి గున్ని ముదిరాజ్ అచ్చునూరి రమేష్ ముదిరాజ్ గార్లను ముదిరాజ్ కుల సంఘం సమక్షంలో ఏకగ్రీవంగా పెద్దమనుషులుగా ఎన్నుకోవడమైనది ఈరోజు ఎన్నికైన పెద్దమనుషులను మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ నీరటి గున్నిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలొ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం స్వామి ముదిరాజ్ అచ్చునురి సరంగపాణి డైరెక్టర్ అచ్చునురి…

Read More

ఘనంగా ప్రభుత్వ ప్రజా పాలన దినోత్సవం

జమ్మికుంట,: నేటిదాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17నప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ గట్ల రమేష్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ వరగంటి రవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

నగరంలో.. “దొంగలు బాబోయ్”.

రెండు రోజులు,.. ఆరు చోరీలు… వరుస చోరీలు, చోద్యం చూస్తున్న పోలీసులు?… వరసపెట్టి రెచ్చిపోతున్న నేరగాళ్లు.. పట్టపగలే వరంగల్ నగరంలో భారీ చోరీలు రెండు రోజులు, ఆరు దోపిడీలు, వెరసి రూ.1లక్ష నగదు, 98 తులాల బంగారం దుండగుల పాలైనట్లు సమాచారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల్లో జరిగిన నేరాల ముఖ చిత్రమిది గొలుసు దొంగతనాలు, చిన్నాచితకా తస్కరణలు వీటికి అదనంగా ఉండనే ఉన్నాయి వరుస దొంగతనాలతో భయబ్రాంతులకు గురి అవుతున్న నగర వాసులు…

Read More

పీర్ల పండుగ సందర్భంగా మహా అన్నదానం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో మొహరం సందర్భంగా ఐ బి గెస్ట్ హౌస్ సమీపంలో పీరీల పండగ సందర్భంగామొహరం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మహన్నదాన కార్యక్రమానికి అన్నదాత ఎండి ఇమ్రాన్ నిర్వహించగా అన్నదాన కార్యక్రమానికి గణపురం గ్రామంలోని ప్రజలు మహిళలు నాయకులు కమిటీ సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Read More

ఎంపీ వద్దిరాజును సత్కరించిన ఉద్యమకారులు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,సమాచార హక్కు కమిషనర్, కేసీఆర్ సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు అమీర్ లను తెలంగాణ ఉద్యమకారులు సత్కరించారు.కొత్తగూడెం తెలంగాణ భవన్ లో మంగళవారం సాయంత్రం ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన మల్లెల ఉషారాణి, బీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ శాఖ ఉపాధ్యక్షురాలు కే.మునీల,వారి అనుచరులు ఆర్.మాధవీలత,కే.అపర్ణలు రవిచంద్ర,అమీర్ లకు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.

Read More

పాఠశాలలకు స్పోర్ట్స్ కోసం నిధులు మంజూరు

జిల్లా యువజన సంఘాలు హర్షం వేములవాడ రూరల్ నేటి దాత్రి మన బడి మన ఊరు పథకం కింద గతములో ప్రభుత్వం నిధులు కేటాయించి పాఠశాలలకు మహర్థషా వచ్చింది అలాగే ఇటీవల ప్రతి జిల్లా లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల క్రీడాల్లో రానించాలని స్పోర్ట్స్ అభివృద్ధి కొరకు 10000కేటాయించి నిధులు విడుదల చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు సోమినేని బాలు ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేయడం జరిగింది…

Read More

తిమ్మారెడ్డిపల్లిలో ప్రతిపక్షాలకు చోటు కరువు

కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరిక. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు జడ్చర్ల లోని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ… మా గ్రామంలో అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలోనే జరిగిందని…

Read More

కరకగూడెం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మించాలి

సిపిఎం పార్టీ డిమాండ్* కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం నూతన ఆర్టీసీ బస్టాండు నిర్మించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మణుగూరు లోని డిపో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రయాణాల్లో బస్సు ఎక్కడం కోసం బస్టాండ్ సౌకర్యం లేక చెట్ల కింద షాపుల ముందు నిల్చుని పడి కాపులు కాస్తున్నారని…

Read More

హనుమకొండ జిల్లాకు చేరుకున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ

హనుమకొండ, నేటిధాత్రి : గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేయాలని, పల్లెల నుండి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ హనుమకొండ చేరుకుందని జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించబోతున్న సీఎం కప్ 2024 పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఈ టార్చ్…

Read More

ఘనంగా హోలీ సంబరాలు

చేర్యాల నేటిధాత్రి.. చేర్యాల పట్టణంలో ఎంత ఉత్సాహంగా పిల్లలు పెద్దలు అంటూ తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా ఎంతో సంబరంగా అందరూ కలిసి హోలీని జరుపుకున్నారు. హోలీ అనే పదం ఎందుకోచ్చిందంటే. హోలీ అనేది సంస్కృత పదం. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ లో హిందువులు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకుంటారు. హిరణ్య కశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. విష్ణువును పూజించడం మాన్పించేందుకు హిరణ్య కశిపుడు ప్రహ్లాదుణ్ని ఎన్నో చిత్రహింసలకు…

Read More

వంట కార్మికుల బిల్లులు చెల్లించే వరకు సమ్మె విరమించం

రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ 16వ రోజు కొనసాగుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె డీఈవో, ఎంఈఓలకు వినతి పత్రాలు భూపాలపల్లి నేటిధాత్రి మధ్యాహ్న భోజన వర్కర్స్ పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించేంతవరకు సమ్మె విరమించేది లేదని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ అన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

Read More
BJP leaders

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి ఎంపీడీవో కల్పనకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు పరకాల,దామెర నేటిధాత్రి పరకాల నియోజకవర్గంలోని దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కల్పన కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల అర్హులైన లబ్ధిదారులందరికీ పక్క ఇండ్లు పంపిణీ చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని భారతీయ జనతా పార్టీ దామెర మండల శాఖ తరపున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో…

Read More
error: Content is protected !!