బిఆర్‌ఎస్‌ కే జై కొట్టిన తెలంగాణ.

https://epaper.netidhatri.com/ ` మూడోసారి బిఆర్‌ఎస్‌ అధికారం ఖాయం. ` దక్షిణాదిన హాట్రిక్‌ సిఎం. కేసిఆర్‌. ` బిఆర్‌ఎస్‌ కు 70-74. ` కాంగ్రెస్‌ కు 37-38 `బీజేపీ 3-1 `మజ్లీస్‌ కు 7-6 ` ఇతరులు 0-1 ` డి.ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్త సర్వేలో వెల్లడి. `కర్ణాటక ఎన్నికలలో కచ్చితమైన లెక్క చెప్పింది డి. ప్యాక్‌ మాత్రమే. ` మహారాష్ట్ర, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌,ఎన్నికలలో కూడా డి.ప్యాక్‌ సర్వేనే నిజమైంది. `మునుగోడు లో మెజారిటీతో సహా చెప్పింది…

Read More

కెనడా టొరంటో లో అంబరాన్ని అంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

కెనడా టొరంటోలో హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ 49వ వార్షికోత్సవ వేడుకలు మరియు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగినది. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను చవిచూపించాయి. 1000 మంది కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్న ఈ వార్షిక వేడుకలు మరియుసంక్రాంతి సంబరాలలో వంద మంది కళాకారులు సంగీతం,నృత్యం, వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ప్రదర్శనలు సాగుతున్నంత సేపు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ సభ్యులు ముగ్గురు…

Read More

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పది రోజులు పొడిగించాలి

కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి పరకాల నేటిధాత్రి(టౌన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల “గృహలక్ష్మి పథకం” కింద లబ్ధిదారుల నుండి స్వీకరించే దరఖాస్తుల గడువు మూడు రోజులే ఇవ్వడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సి విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి కోరారు.దరఖాస్తులు స్వీకరించే గడువు మద్యం షాపులకు మరియు ఇతర అప్లికేషన్లను 15 రోజులు ఇచ్చి నిరుపేదలకు ఉపయోగపడే ”గృహలక్ష్మి”పథకానికి మాత్రం రెండు రోజులు ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉందని…

Read More

బతుకమ్మ పండగ కు ఆటంకం కలిగిస్తున్న సర్పంచ్

తెలంగాణ బతుకమ్మ పండుగ సంస్కృతిని ఆగం చేస్తున్న గ్రామ సర్పంచ్ ఆడపడుచులు బతుకమ్మ పండుగను జరుపుకునే స్థలంలో  నిర్మించ బోయే బిల్డింగ్ ను, -వేరే ప్రభుత్వ స్థలంలో నిర్మించాలి. -బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు -ఆబోతు రాజు యాదవ్  ఆడపడుచులు బతుకమ్మ ఎక్కడ ఆడాలి అని గ్రామ మహిళలు అంటున్నారు ఖానాపురం నేటిధాత్రి   మనబోతులగడ్డ గ్రామంలో తెలంగాణ సంస్కృతి పడుచుల పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ జరుగు స్థలము లో బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఆ బిల్డింగ్ నిర్మించడం…

Read More

భారతదేశం అబ్బురపడెల ఆసుపత్రుల నిర్మాణం.

  10 కోట్లతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం కాంగ్రెస్ బీజేపీ లను నమ్మితే మోసపోయి గొసపడుతం. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో నడ్డి విరిగిన నాడ్డా. పరిపూర్ణుడు మీ బాల్కసుమనుడు చెన్నూర్ గడ్డ బాల్క సుమన్ అడ్డ మంత్రి హరీష్ రావు వాఖ్యలు. మంచిర్యాల జిల్లా: చెన్నూర్, నేటిధాత్రి: మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న వైద్య ,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెన్నూర్ నియోజకవర్గం కేంద్రం లో పర్యటించారు.ఆధునిక వసతులతో అత్యుత్తమమైన…

Read More

వృత్తిలో ఎస్పీ భాస్కరన్..!

ప్రవృత్తిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి -ప్రోత్సాహంలో తల్లిదండ్రులు -ఏఎస్ఐగా పదవి విరమణ చెందిన పులి వీరారెడ్డి మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 14 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన పులి వీరారెడ్డి ఏఎస్ఐగా పదవీ విరమణ పొందారు. వృత్తిలో ఎస్పీ భాస్కరన్, ప్రవృత్తిలో వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఎంచుకున్న ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో జులై 10 1961లో పులి సూర్యమ్మ-బుచ్చి రాజిరెడ్డి…

Read More

మాదిగల విశ్వరూప మహాపాదయాత్ర గోడపత్రిక ఆవిష్కరణ.

మహబూబ్ నగర్ జిల్లా ;నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో గురువారం రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగల విశ్వరూప మహా పాదయాత్రకు సంబందించిన. ఉమ్మడి బాలానగర్ మండల్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జి నరిగె యాదయ్య మాదిగ. ఆధ్వర్యంలో గోడపత్రికల ఆవిష్కరణ.. ముఖ్య అతిథి: బచ్చళ్ల వినోద్ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహబూబ్ నగర్ జిల్లా . ఈనెల ఏడవ తారీఖు నుండి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు…

Read More

రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు 

మంగపేట నేటి ధాత్రి మంగపేట మండలం లక్ష్మీ నర్సాపురం పాఠశాల ప్రాంగణంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు ,పూల మాలలతో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది .. ప్రత్యేక ఆహ్వానితులు గా బాడిశ రామకృష్ణ పాల్గొని కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ మాట్లాడుతూ.. ఆదివాసులు హక్కుల పోరాట ఆరాధ్యులు , ఆదివాసి…

Read More

avirbava dinostavanni jayapradam cheyali, ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు పుట్ట రవి అన్నారు. శుక్రవారం హసన్‌పర్తి మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పుట్ట రవి మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంద కృష్ణమాదిగ పర్యటన సందర్భంగా ఉదయం 7గంటలకు మహబూబాబాద్‌ జిల్లాలోని గంగారం మండలకేంద్రంలో, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో ఉదయం 11గంటలకు, ములుగు జిల్లాకేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంటలకు,…

Read More

రమణారెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 2 వ వార్డు ఫక్కీరుగడ్డ,ఆకుదారివాడలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ 2వ వార్డ్ కౌన్సిలర్ ఆకుదారి మమత రాయమల్లు అర్బన్ యూత్ అధ్యక్షులు బుర్ర రాజు అద్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా…

Read More

ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండించిన వద్దిరాజు రవన్న సేవా సమితి

దాడులను నిరసిస్తూ ఎంపీ రవిచంద్రకు సంఘీభావం తెలిపిన సేవా సమితి సభ్యులు ఎల్లప్పుడూ రవిచంద్ర వెంటే ఉంటామని, అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటించిన సభ్యులు ఛాతీపై రవిచంద్ర టాటూ వేయించుకుని అభిమానాన్ని చాటుకున్న ఉపేందర్ ఉపేందర్ ను ఆశీర్వదించిన రవిచంద్ర హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులకు సంబంధించిన కార్యాలయాలపై ఈడీ, ఐటీ అధికారులు దాడులకు దిగడాన్ని వద్దిరాజు రవన్న సేవా సమితి తీవ్రంగా ఖండించింది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ…

Read More

అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు

అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి: తంగళ్ళపల్లి మండలం మండేపెళ్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని కొందరి నాయకుల అండదండలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న నాయకులు ఈ భూమి గతంలో “ఇనాం” భూములు గా ప్రభుత్వ రికార్డులో ఉన్నట్టు సాక్షాధారాలు కనిపిస్తున్నాయి ఇనాం భూములను ఏ విధంగా ఆక్రమించుకున్నారు తెలియదు కానీ ఇనాం భూమిని అధికారులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ ఏ…

Read More

ముచ్చట మూడవసారి కూడా బిఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం

బిఆర్ఎస్ పార్టీ కొత్త మేనిఫెస్టోను ప్రజలకు వివరుస్తున్న రామారావు పేట సర్పంచ్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలో శనివారం రోజు బిఆర్ఎస్ పార్టీ పథకాలను మరియు గతంలో కేసీఆర్ సర్కార్ చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు ఇచ్చినటువంటి స్కీములను వివరిస్తూ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలి అని చెబుతూ ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ గ్రామ నాయకులు గ్రామ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి ఉప సర్పంచ్ తంగళ్ళపల్లి వెంకటేశం…

Read More

బిఆర్ఎస్ పార్టీలో చేరిన జనతా క్యాబ్స్ అధినేత సద్దాం

వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ కొండా మురళికి దగ్గరి అనుచరుడుగా పేరొందిన సద్దాం వరంగల్ తూర్పు, నేటిధాత్రి కొండా మురళికి దగ్గరి సన్నిహితుడుగా పేరున్న, వరంగల్ జనతా క్యాబ్స్ అధినేత సద్దాం తన అనుచరులతో భారీ ఎత్తున కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వంచనగిరి ప్రాంతానికి చెందిన సద్దాం, కొండా మురళికి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. శనివారం రోజున సద్దాం, అతని అనుచరులను హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కెటిఆర్ బిఆర్ఎస్…

Read More

మూడు నామినేషన్ పత్రాల్ని రాష్ట్ర పార్టీ నాయకులతో సమర్పించిన ఎంపీపీ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి ఎంపీపీ పడగల మానస రాజు ఆధ్వర్యంలో కేటీఆర్ మూడో నామినేషన్ పత్రాన్ని సమర్పించిన నాయకులుఇట్టి కార్యక్రమానికి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బుల్లి రామ్మోహన్ ఎంపిటిసి కోడి అంతయ్య మాజీ ఎంపీపీ రాజయ్య బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More

ఉత్పత్తి ఉత్పాదకతపై వీడియో కాన్ఫరెన్స్

  మందమర్రి, నేటిధాత్రి:- ఉత్పత్తి ఉత్పాదకతపై ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఉత్పత్తి ఉత్పాదకతపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జనరల్ మేనేజర్ ఏ మనోహర్ ఉన్నత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, కేకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, ఆర్కే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు, డీజీఎం ఐఈడి…

Read More

తడగొండ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ

  బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ శనివారం రోజు తడగొండ గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ చిందం రమేష్ ,ఉపసర్పంచ్ వరలక్ష్మి కనకయ్య ,మహిళలకు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమాన ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు మహిళలకు నూతన దుస్తులు పంపిణీ…

Read More

నియోజకవర్గంలో నూతనంగా 7 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు.

నూతన రోడ్లకు సీఎం కేసీఆర్ 50కోట్ల నిధులు మంజూరు. వరదపై బురద జల్లే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే బుద్ది చెప్తారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, చెరువులకు పునరుద్ధరణ కోసం నిధులు మంజూరు. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి రైతులకు ఎంతో మేలు చేస్తూ ప్రభుత్వ పథకాలని అమలు చేస్తోన్న ప్రభుత్వం. ఉచితంగా 24గంటల విద్యుత్,…

Read More

మహిళా రిజర్వేషన్స్ బిల్లుపై లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ రాజ్యసభను స్తంభింపజేసిన బీఆర్ఎస్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఉపసంహరించాలంటూ కాంగ్రెసు సహా విపక్షాలు డిమాండ్ మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ రాజ్యసభను బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు.తమ డిమాండ్స్ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను అధికార పక్షం తిరస్కరించింది.దీంతో, నల్లచొక్కాలు, కండువాలు ధరించి సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు చర్చకు…

Read More

తాడిచెట్టు పైనుండి పడి గీతా కార్మికుడు మృతి

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి ఓదెల మండలం కోమిరే (భీమరిపల్లె)గ్రామానికి చెందిన రంగు రాయమల్లు అనే గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా తాడిచెట్టుకు ఎక్కి ప్రమాదవశాత్తు జారి కింద పడగా అక్కడికక్కడే మరణించాడు.ప్రభుత్వం వెంటనే స్పందించి మరణించిన గీతా కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం నుండి రావలసిన ఎక్స్గ్రేషియా వెంటనే అందజేయాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు మరియు గౌడ సంఘం నాయకులు కోరారు.

Read More