కలెక్టర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన అక్షయ తల్లిదండ్రులు

భూపాలపల్లి నేటిధాత్రి చిన్నారి అక్షయ తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీనగర్ కు చెందిన కాజిపేట నరేష్, సుమలత దంపతుల కుమార్తె అక్షయ(7)గత సంవత్సరం దీపావళి వేడుకలులో ప్రమాద వశాత్తూ గాయపడడంతో మంచానికే పరిమితమైంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అక్షయ గురించి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలుసుకొని చిన్నారి వైద్య చికిత్సలు అందిస్తామని ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్షయ తండ్రి నరేష్…

Read More

టిప్పర్ లారీలకు గిట్టుబాటు ధర కల్పించాలి

  మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణిలో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ చేసే టిప్పర్ లారీలకు కాంట్రాక్టర్లు పోటీపడి తక్కువకు టెండర్లు వేయడంతో సింగిల్ టిప్పర్ లారీలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో లారీ ఓనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, లారీ ఓనర్లకు గిట్టుబాటుగా కల్పించాలని బెల్లంపల్లి టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఏరియా అధ్యక్షుడు ఐ తిరుపతి, కార్యదర్శి బంక రాజేంద్రప్రసాద్, కోశాధికారి బి సుధాకర్ రెడ్డి లు డిమాండ్ చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అసోసియేషన్ కార్యాలయాన్ని…

Read More

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన స్నేహితులు.

  చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన ఆకుల రాజబాబు పని నిమిత్తం పరకాల కు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి చికిత్స పొందుతూ చనిపోవడంతో తన తోటి స్నేహితులైన 2023 2024 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు అందరూ కలిసి ఆ బాధిత కుటుంబానికి గురువారం రోజున 85000 రూపాయలు వారి తల్లిదండ్రులకు అందజేశారు, ఈ కార్యక్రమంలో వారి స్నేహితులు మామిడాల శ్రీనివాస్ తౌటమ్ నవీను…

Read More

నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో రధసప్తమి వేడుకలు………

భద్రాచలం నేటి ధాత్రి సూర్యుడు లోకానికి వెలుగులు ప్రసాదించే దేవుడు మాత్రమే కాదు…. ఎందరికో మార్గదర్శి… భద్రాచలం : శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో ఈరోజు కల్పవృక్ష నారసింహుని దివ్యసన్నిధిలో రధసప్తమి ని పురస్కరించుకొని విశేషపూజాది కార్యక్రమాలను సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ సందర్బంగా స్వామి మాట్లాడుతూ సూర్యుడు సర్వాంతర్యామి అని ప్రతి నిత్యం లోకంలో వెలుగులు నింపుతూ సృష్టి స్థితిలయలను నడిపించే దేవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి…

Read More

కాంగ్రెస్ యూత్ నాయకులు బి.ఆర్.యస్.లో చేరిక

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్.లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఒకసారి ఆలోచించాలి, తెలంగాణ రాక ముందు ఎలా ఉందో,ఇప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో గమనించాలన్నారు.యువత రేపటి భవిష్యత్ కి మూలాదారమని, యువత కాంగ్రెస్,బిజెపి పార్టీల ప్రలోబాలకు లోంగకూడదని కోరారు. పార్టీ లో చేరిన వారిలో గుడికందుల స్వామి,నదికొండ రాజు,ఎండి జాకీర్ పున్నం, సాయి చరణ్, బసువారి రాజు,ఎదులాపురం…

Read More
Ramadan

ఖర్జూరాలు తిని ఎందుకు విరమిస్తారో తెలుసా.!

రంజాన్ మాసంలో ఉపవాసాన్ని ఖర్జూరాలు తిని ఎందుకు విరమిస్తారో తెలుసా.. జహీరాబాద్. నేటి ధాత్రి: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్‌ నెలలో సెహ్రీ, ఇఫ్తార్‌లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా రంజాన్ నెలలో ఉపవాసం చేసిన ముస్లింలందరూ ఖర్జూరం తిని తమ ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే రోజంతా ఉపవాసం ఉన్న ముస్లింలు రకరకాల ఆహారపదార్ధాలు, పండ్లు ఉన్నా… ఒక్క ఖర్జూరంతోనే అది కూడా మూడు ఖర్జూరాలు తిని ఉపవాసం ఎందుకు విరమిస్తారో తెలుసా.. ఇలా…

Read More

ఎంపీ వద్దిరాజు ఖమ్మంలో ప్రెస్ మీట్

ఖమ్మం జిల్లా నేటి ధాత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ సభలు బ్రహ్మాండంగా విజయవంతమయ్యాయి:ఎంపీ రవిచంద్ర ఈ సభలు దిగ్విజయం కావడానికి తోడ్పాటునందించిన, తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు:ఎంపీ రవిచంద్ర ఈనెల 5వ తేదీన జరిగే కొత్తగూడెం,ఖమ్మంలలో సభలకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి:ఎంపీ రవిచంద్ర పదికి పది సీట్లు బీఆర్ఎస్ అఖండ ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం:ఎంపీ రవిచంద్ర ఎంపీ రవిచంద్ర ఖమ్మం తెలంగాణ భవన్ లో మంత్రి…

Read More

ఎంపీ వద్దిరాజు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ కు ఘన నివాళులు

Date 06/08/2024 —————————————- రాజ్యసభలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు,సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారికి ఘన నివాళులర్పించారు. ఢిల్లీలో మంగళవారం ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు,మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనసభ్యులు కే.పీ.వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు…

Read More

ఘనంగా టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మెన్ మధుయాష్కీ గౌడ్ జన్మదిన వేడుకలు!!!

కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు!!! జగిత్యాల నేటిధాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల కాంగ్రెస్ నాయకులు తాటిపర్తి రాం చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మధుయాష్కి గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, సంబురాలు నిర్వహించారు. మధు యాష్కీ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. కేక్ తినిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మధుయాష్కీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సోనియా గాంధీ నాయకత్వం లో…

Read More

mayorga gunda prakashrao ennika, మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక

మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాశరావు ఎంపికయ్యారు. మేయర్‌ పదవి ఖాళీ అయినందున రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ మేరకు అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. శనివారం కార్పొరేషన్‌లో నిర్వహించిన సమావేశంలో గుండా ప్రకాశరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్‌ నియామకానికి 29మంది సభ్యుల కోరం అవసరం ఉండగా మొత్తం 50కి పైగా సభ్యులు హాజరయ్యారు. మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు పేరును కార్పొరేటర్‌ వద్ధిరాజు గణేష్‌…

Read More
legal services

న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం.

న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం హాజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి హన్మకొండ వరంగల్ నేటిధాత్రి (లీగల్): శనివారం నాడు వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా పొగాకు నిరోధక అవగాహన కార్యక్రమాన్ని న్యాయ సేవా సదన్ బిల్డింగ్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ హనుమకొండ జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి…

Read More

పాఠశాలలకు స్పోర్ట్స్ కోసం నిధులు మంజూరు

జిల్లా యువజన సంఘాలు హర్షం వేములవాడ రూరల్ నేటి దాత్రి మన బడి మన ఊరు పథకం కింద గతములో ప్రభుత్వం నిధులు కేటాయించి పాఠశాలలకు మహర్థషా వచ్చింది అలాగే ఇటీవల ప్రతి జిల్లా లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల క్రీడాల్లో రానించాలని స్పోర్ట్స్ అభివృద్ధి కొరకు 10000కేటాయించి నిధులు విడుదల చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు సోమినేని బాలు ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేయడం జరిగింది…

Read More
Gopanpalli pond

గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదు.

‘గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదు’ దేవరకద్ర నేటి ధాత్రి: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామ రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి రైతులకు శనివారం జీనుగ విత్తనాలు, సబ్సిడీ స్ప్లింక్లర్ పైపులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి.. గోపన్ పల్లి సమీపం మీదుగా వెళుతున్న. గోపన్ పల్లి చెరువుకు చుక్క నీరు ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వం…

Read More

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర…

జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాటు… భక్తులు ప్రశాంత వాతావరణంలో మొక్కులు తీర్చుకోవాలి… జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: డప్పు చప్పుళ్ళు, గిరిజన సంప్రదాయాల మధ్య శుక్రవారం గాంధారి మైసమ్మ జాతర ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న జాతరకు తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీ, నాయక్‌ పోడులు,గిరిజనులు, తరలివస్తున్నారు. బొక్కల గుట్ట గాంధారి ఆలయం నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సదర్ల భీమ…

Read More

పాలకుర్తి,దేవరుప్పుల,కొడకండ్ల మండలాల ప్రజలకు పోలీసువారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక- పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవనపల్లి విశ్వేశ్వర్

 పాలకుర్తి నేటిధాత్రి   వరంగల్ పోలీస్ కమీషనర్ ఎ.వి రంగనాథ్ ఐ.పి.ఎస్’ గారి ఉత్తర్వులు మేరకు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల ప్రజలు పండగలకు, వివాహలకు మరియు జన్మదిన వేడుకల సందర్భంగా ఇతరులకు ఇబ్బందులు కలిగే విధంగా ఇటువంటి అనుమతులు లేకుండా వివిధ సందర్భాలలో మరియు వివాహ వేడుకల్లో డి జే వాహనాలు వాడటం, టపాసులు పేల్చడం చట్టరీత్యా నేరం పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవనపల్లి విశ్వేశ్వర్ ఈసందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా డీజే మ్యూజిక్ వాహనాలను ఎవరైనా…

Read More

ప్రభుత్వ ఉత్తర్వులు 58 క్రింద స్థలాలను వేగవంతంగా క్రమబద్దీకరించాలి

మహబూబాబాద్,నేటిధాత్రి: ప్రభుత్వ స్థలాలలో నిర్మించుకున్న 125 గజాలలోపు ఇండ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్దీకరణ చేపట్టేందుకు జి.ఓ.58 ఉత్తర్వులు జారిచేసినందున అధికారులు పర్యవేక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.బుధవారం ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వులు 58 క్రింద చేపడుతున్న ఉచిత క్రమబద్దీకరణ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న నిరుపేద కుటుంబాల వివరాలు నమోదు చేస్తూ నివేదిక అందజేయాలన్నారు.స్థలాల వివరాల నివేదిక…

Read More

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్‌

సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి ప్రజల గుండెల్లో జననాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వారిలో ఆద్యుడు ఎన్టీఆర్‌ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొనియాడారు. హన్మకొండ భవానీనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా…

Read More

లబ్ధి దారులకున్న నీతి నాయకులకు లేకపాయే!

`జనానికి పంచమంటే మీరే పంచుకుతింటిరి! `చిత్తశుద్ధి లేని నాయకుల బండారమిది. `పంపకాలలో చేతి వాటం చూపించితిరి. `లక్షలు దాచేసుకునిరి `పంచమంటే నొక్కేశిరి? `ఓటు వేసి వచ్చాక ఇస్తామనిరి…టోకరా ఇచ్చిరి? `బిజేపి ఇచ్చిన దానికంటే తక్కువ ఇచ్చి ఓట్లు పడకుండా చేస్తిరి? `పక్క వాళ్లకు ఎక్కువ, మాకెందుకు తక్కువ… అని లొల్లి తయారు చేపిస్తిరి? `ప్రజలను గందరగోళంలో పడేస్తిరి. `ప్రచారం తక్కువ, పైసలు నొక్కుడు ఎక్కువ చేస్తిరి! `పార్టీని తిట్టిపిస్తిరి! `జరిగిన లోపాలపై నేటిధాత్రి లోతైన సర్వే… `ఏ…

Read More

విఎస్ఆర్ మార్ట్ డ్రా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కౌన్సిలర్ పూర్ణచారి

పరకాల నేటిధాత్రి పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డు పరిధిలోని హుజురాబాద్ రోడ్డులో గల విఎస్ఆర్ ఫ్యామిలీ మార్ట్ ప్రారంభోత్సవం మరియు ఉగాది పర్వదిన సందర్భంగా మెగా బంపర్ డ్రా స్థానిక కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది.ప్రథమ,ద్వితీయ,తృతీయ,బహుమతులుతో పాటు 100 కన్సల్టేషన్ బహుమతులు కూడా తీయడం జరిగింది.ప్రథమ బహుమతి విజేత డి,రమ 15000 రూపాయలు,ద్వితీయ బహుమతి సౌందర్య 10000, తృతీయ బహుమతి విజేత ధనలక్ష్మి గెలుపొందడం జరిగింది.డ్రాలో గెలుపొందిన విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

Read More

కుట్టు మిషన్ ఉచిత శిక్షణ కేంద్రం ప్రారంభం

కుట్టుమిషన్ నేర్చుకోవడం ఎంతో ముఖ్యం కోసరి గోపాల్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది పోరండ్ల భానుమతి ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ కన్స్ట్రక్షన్స్ మరియు ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తు న్నటువంటి 90 రోజుల ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ మహిళలు కుటుంబ అవసరాలకు చేదోడు వాదోడుగా నిలబడడం కొరకై ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఇ కుట్టుమిషన్ నేర్చుకోవడం…

Read More
error: Content is protected !!