రైతులు ధాన్యం విక్రయాల్లో నాణ్యత పాటించాలి

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి. మండల పరిధిలోని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఇసిపేట పీఏసీఎస్‌ గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సదుపాయాలు, గోడౌన్‌లో గన్ని సంచులు పరిశీలించారు. ధాన్యం విక్రయ కేంద్రాల్లో రైతుల సమస్యలు తెలుసుకొని, వాటికి తగిన పరిష్కారాలు చూపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు…

Read More
Murugu canal

వైకుంఠధామ దారిలో అడ్డంకిగా భారీ మురుగు కాలువ.

వైకుంఠధామ దారిలో అడ్డంకిగా భారీ మురుగు కాలువ. జహీరాబాద్ నేటి ధాత్రి:     కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో స్థానిక వైకుం ఠధామం వద్దకు వెళ్లే దారిలో భారీ మురుగు కాలువ ఏర్పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఈకాలువ కారణం గా స్మశానవాటికకు వెళ్లేమార్గం అడ్డంకులతో కూడుకున్నది దీంతో అంత్యక్రియలు, ఇతర ఆ చారాలు నిర్వహించడం కష్టతరంగా మారింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.ఈ ము రుగు కాలువ నీరు చుట్టుపక్కల…

Read More

టిఆర్ఎస్ ప్రచారం నిర్వహించిన కౌన్సిలర్ బండారు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు కౌన్సిలర్ వెంట టిఆర్ఎస్ నాయకుడు చీర్ల శ్రీనివాసులు కార్యకర్తలు ఉన్నారు

Read More

జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలను అంద జేయాలి : టీఎస్ జెయు

జర్నలిస్ట్ సంక్షేమ పథకాలకు, అక్రిడేషన్ కార్డులకు లింకు పెట్టవద్దు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలి తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ కుమార్ కు టీఎస్ ఆధ్వర్యంలో వినతి హైదరాబాద్, నవంబర్ 20 : జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జె యు) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ కుమార్ కు…

Read More

ప్రపంచ విప్లవోద్యమాలకు మార్గదర్శకుడు లెనిన్

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : ప్రపంచ విప్లవ ఉద్యమాలకు రష్యా విప్లవ నేత లెనిన్ మార్గదర్శకుడని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం చినపాక లక్ష్మీనారాయణ లు కొనియాడారు. గురువారం మర్రిగూడ మండల కేంద్రంలో నీ భారత్ గార్డెన్స్ లో సిపిఎం మునుగోడు నియోజకవర్గం స్థాయి స్టడీ సర్కిల్ లెనినిజం పునాదులు అనే అంశంపై సిహెచ్ లక్ష్మీనారాయణ బోధించారు. ఈ సందర్భంగా వారు…

Read More

సకల హంగులు….అధునాతన సౌకర్యాలతో

ప్రారంభానికి ముస్తాబైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ నూతన భవన సముదాయపు భవనం … జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా అందరికీ అందుబాటులో ఉండేలా కొత్తగూడెం నుండి పాల్వంచ వెళ్ళు జాతీయ రహదారి ప్రక్కన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌)  సిద్ధం అయినట్లు చెప్పారు….

Read More

మాట తప్పని మహానేత ముఖ్యమంత్రి కెసిఆర్

భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి 14 కోట్ల 50 లక్షలకు మంజూరు జీవో.జారీ చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి   భద్రాచలం టౌన్.మాజీ ఎం. ఎల్. సి.,భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జీ బాలసాని లక్ష్మీ నారాయణ ఇటీవల ముఖ్యమంత్రి ని కలిసి భద్రాచలం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్.వెంటనే సమగ్ర నివేదిక పంపవలసిందిగా కోరారు. నివేదిక అందిన వెంటనే నేడు…

Read More

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలి

తక్షణమే బాల్క సుమన్ పై కేసు నమోదు చేయాలి. వీణవంక,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వాక్యాల నిరసనగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సునీల్ ఆధ్వర్యంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సుమన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన…

Read More

దేశంలో రెండోసారి మోడీ హవా : కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు

దేశవ్యాప్తంగా మరోసారి భారతీయ జనతా పార్టీ సునామీ కొనసాగింది. 45రోజుల ఉత్కంఠ అనంతరం కొనసాగిన ఎన్నికల లెక్కింపులో దేశవ్యాప్తంగా మొదటి నుంచి బిజెపి తన సత్తా చాటింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరిచిన బిజెపి ఎవరి మద్దతు లేకుండానే అధికారపీఠం ఎక్కడానికి మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకుంది. మిత్రపక్షాల సహకారం లేకుండానే 299 స్థానాలను సాధించుకుంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 348 స్థానాలతో బిజెపి బలమైన శక్తిగా అవతరించింది. యుపిఎ తన మిత్రపక్షాలతో కలిసి 90స్థానాలను సాధించగా కేవలం…

Read More

అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్న కనగర్తి గ్రామ కళాకారులు

గ్రామంలో మూడు రోజులుగా చిరుతల మహాభారత నాటక ప్రదర్శన జిల్లా నలుమూలల నుంచి కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన కళాభిమానులు కార్యక్రమం ఆద్యంతం కిక్కిరిసిన మైదానంతో జననీ రాజనాల అందుకున్న కళాకారులు ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం.. ఒకనాడు పల్లెల్లో అలసి సొలసిన అక్కాచెల్లెళ్లు సాయంత్రం సావటికాడ ఆడే చిందు యక్షగానాలు, చిరుతల మహాభారత రామాయణ కార్యక్రమాలు, కోలాటం, భజనలు ,హరికథలు మరియు బుర్రకథలు చూసి వారి శారీరక కష్టాన్ని మరిచిపోయేవారు. కానీ నవీన నాగరికత పేరుతో ఈ…

Read More

ఖైరతాబాద్‌ కహాని! జనగామ పరేషాని!!

  ఖైరతాబాద్‌ లో దానం నిర్లక్ష్యం! -పార్టీ బలోపేతానికి కృషి శూన్యం? -తనతో వచ్చిన వారికే ప్రాధాన్యం! -ఉద్యమ కారులు దూరం… దూరం! -వ్యక్తిగత పనులు తప్ప ప్రజా సమస్యలకు మంగళం! -రాష్ట్రస్థాయి, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలకు అనేక సార్లు అవమానం! -ప్రజలతో మమేకాని సందర్భాలు అనేకం! -జూబ్లీ హిల్స్‌ గుడిసె వాసుల విషయం పార్టీపై ప్రభావం? -ఎమ్మెల్యే దానం తీరు ఎండగట్టిన జనం? -జనగామలో ముత్తిరెడ్డికి జనం నుంచి ఎదురౌతున్న నిరసన గళాలు? -ఎంత…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో టేకుమట్ల మండలం బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి చేతుల మీదుగా హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Read More

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలకేంద్రనికి చెందిన పల్లె యాదయ్య(32) అనారోగ్యంతో మరణించడం జరిగింది. విరి మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కప్పేరి బచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ హన్మగళ్ల నర్సిములు, మాజీ ఉపసర్పంచ్ అల్లె శ్రీనివాస్, వట్టెం సత్యయ్య,…

Read More
ACP

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్.!

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు… బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ గంటల వ్యవధిలో దొంగను చేదించిన పోలీసులు… పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి:   జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తో 10 గంటల్లో దొంగతనం కేసు చెందించి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్…

Read More

raitheraju ninadanne nijam chestunna modi, రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ

రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ రైతే రాజు అనే నినాదాన్ని నరేంద్ర మోడీ నిజం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. నరేంద్ర మోడీ రెండోవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా రైతులకు భరోసా కల్పిస్తూ ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పధకం ద్వారా 5ఎకరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రతి రైతుకి కుడా వర్తించేలా నిర్ణయం తీసుకున్న సందర్బంగా బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కిసాన్‌ మోర్చా…

Read More

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి.

# ప్రభుత్వ నియమాలు పాటించని నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్. # ఏబిఎస్ఎఫ్, పిడిఎస్యు,ఎంఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముందు నిరసన. నర్సంపేట,నేటిధాత్రి : ప్రభుత్వ నియమాలు పాటించని నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్యా కిషన్ పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్,పిడిఎస్యు జిల్లా కార్యదర్శి అల్వాల నరేష్ డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో ఏబిఎస్ఎఫ్, పిడిఎస్యు,ఎంఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముందు నిరసన వ్యక్తం…

Read More

పాత్రికేయుని కుటుంబాన్ని పరామర్శించిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలో నమస్తే తెలంగాణ పాత్రికేయ మిత్రుడు దేవర్నేని శ్రీధర్ రావు తల్లి ప్రమీల ఇటీవల మరణించగా ప్రమీల ఫోటోకి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముత్తారం మండలం మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం,మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఈ కార్యక్రమంలో ముత్తారం సర్పంచ్ తూటి రజిత-రఫీ,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడి కొండాల్ రెడ్డి, డాక్టర్ చారి,కోల…

Read More

కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలి.

ఇంటింటి ప్రచారంలో జడ్పిటిసి సాగర్. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండలం*కైలపుర్ గ్రామంలో బుధవారం రోజున బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన జెడ్పీటీసీ గొర్రె సాగర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు, ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ…

Read More

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 07 అధికారులు చిత్త శుద్ధితో పనిచేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే నంబర్ 1 నియోజకవర్గం గా తీర్చిదిద్దాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం లో ఉప్పల్ డివిజన్ జిహెచ్ఎంసి డి సి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అన్ని విభాగాల సమీక్ష సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా…

Read More

క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి: తంగళ్ళపల్లి మండలం చింతల్ టా నా గ్రామంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన బస్సాపూర్ ఉపసర్పంచ్ సత్తు శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని క్రీడలను శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అలాగే క్రీడాకారులు చదువులో సైతం రాణించాలని ఈ సందర్భంగా తెలియజేశారు తదుపరి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముందాటి తిరుపతి యాదవ్…

Read More
error: Content is protected !!