వలస బాధితులకు 50 కేజీలు బియ్యం అందజేత
పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మారపల్లి ప్రభాకర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో దివి ప్రసాద్ నాయుడు బ్రిక్స్ ప్లాంట్ లో ఇటుక బట్టీలకు పనిచేయడానికి చతిస్గడ్ వలస వచ్చిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన మారేపల్లి ప్రభాకర్ రత్నబాబు వీరికి ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు
