మా బతుకు దెరువు ఎట్లా ? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం పై ప్రభుత్వం పునరాలోచించాలి!!

మాక్కూడా ఉపాధి చూపించండి అని టాటా ఏసీ డ్రైవర్ల , ఓనర్ల ఆవేదన!!!! ఎండపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలంలో ప్రెస్ మీట్ యూనిట్ సభ్యులు పాల్గొని సమావేశం ఏర్పాటు చేసి టాటా ఏసీ యూనియన్ సభ్యులు , మాట్లాడుతూ,తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం ప్రకటించడంతో మా బతుకు తెరువు దెబ్బతింటుందని,మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం ల్లో లో బాగంగా ఆర్టీసీ…

Read More

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ గెలుపే లక్ష్యం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి

లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ లక్షట్టిపెట్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ పార్టీనీ ఆదరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి లో పార్టీనీ బలోపేతం చేస్తామని తెలిపారు. ఒక…

Read More

విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట, గౌండ్లపల్లి, రుద్రారం, రంగసాయిపల్లి, దత్తోజిపేట, లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి, గుండి గ్రామాల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మహిళలలతో తన సంతోషాన్ని పంచుకున్న చోప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, తెలంగాణ రాష్ట్రంలోని మహిళల కళ్ళల్లో సంతోషాన్ని…

Read More

సాగుకు సాయం అందించండి.

సాగుకు సాయం అందించండి….. జిల్లా సరిహద్దు గ్రామాల అభివృద్ధికి తోడ్పడండి… మంత్రి సీతక్క చొరవతో ములుగు జిల్లా అభివృద్ధి కార్యరూపం దాల్చనుంది…. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి…. నలుగురు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు , పినపాక ఎమ్మెల్యేతో భేటీ…. మంగపేట నేటిధాత్రి సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు సాగుకు సాయం అందించి ఆదుకోవాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం…

Read More

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత.

దిక్కు తోచని స్థితిలో విద్యార్థులు. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు పట్టించుకోని అధికారులు. శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పరిధిలో గల జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల నందు ఉపాధ్యా యుల కొరత ఉంది. ప్రధానంగా పై తరగతులకువెళ్లే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. గణితము సాంఘిక బోధించే అధ్యాపకులే లేరా! అధికారులు ఏం చేస్తున్నారు! మన ఊరు మన బడి దుస్థితి ఇదా! ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్లిపోగా…

Read More

నాగ్ పూర్ అంబేడ్కర్ దీక్షాస్థల్ ను సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల

ఎండపల్లి (జగిత్యాల )నేటి ధాత్రి మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని అంబేడ్కర్ దీక్షాభూమి సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది, సామాజిక విప్లవం యొక్క ప్రేరణభూమి (స్పూర్తిదాయకమైన భూమి) నాస్తికమైనది మరియు వర్గ వైరుధ్యాలు, వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక చర్యలకు సన్నాహాలు కూడా భారతదేశంలో అంబేద్కరైట్ బౌద్ధమతం యొక్క మొదటి తీర్థయాత్ర, ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు దీక్షా భూమిని సందర్శిస్తారని కొప్పుల ఈశ్వర్ గుర్తు…

Read More

తపాలా జిడియస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

నర్సంపేట,నేటిధాత్రి : తమ న్యాయమైన హక్కులను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరవదిక సమ్మెలో భాగంగా నర్సంపేట పోస్ట్ ఆఫీసులోని జిడియస్ ఉద్యోగులు సమ్మెను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏఐజీడిఎస్యు మాజీ అధ్యక్షుడు ఎండీ శాబుద్దిన్ మాట్లాడుతూ జిడియస్ ఉద్యోగులకు సివిల్ సర్వంట్ హోదా కల్పించాలని, సీనియర్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని కోరారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలకు పెంచాలని, కుటుంబ సభ్యులతో సహా వైద్య సదుపాయం కల్పించాలని,ఇన్సెంటివ్ పద్దతి రద్దుచేయాలని అని…

Read More

సామాన్య ప్రజలను మోసం చేస్తున్న వైన్స్ షాపుల

యజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. భూపాలపల్లి నేటి ధాత్రి టేకుమట్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి రెండు వైన్స్ షాపుల యజమాన్యం సిండికేట్ గా ఏర్పడి ఒక షాపు బెల్టు షాపులకు మందు సరఫరా చేయడానికి మరొక షాపు సిట్టింగ్ రూము ప్రజలకు అమ్మడానికి ఉపయోగిస్తూ ఒక క్వార్టర్ పై 20 రూపాయలు బీరుపై 20 రూపాయలు ఒక ఫుల్ బాటిల్ పై 80 రూపాయలు బెల్ట్ షాపులకు…

Read More

ఆర్ యం పి మిత్రుడికి ఆర్థిక సాయం

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని రాయపర్తి గ్రామానికి చెందిన ఆర్ యం పి వైద్యుడు, మండల కోశాధికారి మార్త సురేష్ తండ్రి మార్త రాజయ్య (68) అనారోగ్యం తో మృతిచెందగా, మృతుడికి తెలంగాణ రాష్ట్ర ఆర్ యం పి, పి యం పి వెల్ఫేర్ అసోసియేషన్ నడికూడ మండల అధ్యక్షులు పాశికంటి రమేష్ పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు,తోటి మిత్రుడికి మండల కమిటీ తరఫున 5 వేల రూ.లు ఆర్థిక సాయం అందించడం జరిగింది….

Read More

సింగరేణి భవిష్యత్తు కోసం ఏఐటీయూసీని గెలిపించాలి

కార్మిక సమస్యలను పట్టించుకోని టీబీజీకేఎస్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్ భూపాలపల్లి నేటి ధాత్రి సింగరేణి కార్మికుల భవిష్యత్తు కోసం ఈనెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని అధిక మెజారిటీతో గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కేటీకే 6వ గని పై మంగళవారం ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ శ్రీనివాస్ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమం లో బ్రాంచ్ సెక్రటరి మోటపలకుల…

Read More

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన ఆది యువసేన నాయకుడు దొంతుల మణికంఠ

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి చిన్నారి శరణ్య మూడవ తరగతి చదువుతున్న నిరుపేద కుటుంబానికి వేములవాడ పట్టణానికి చెందిన ఆది యువసేన నాయకుడు దో0తుల మణికంఠ ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది మరియు వేములవాడ పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబం భూదేవి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఎంతో గొప్ప మనసుతో…

Read More

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీదివ్య మణికంఠ అన్నదాన సేవా సమితికి లక్ష రూపాయల వితరణ

ఖమ్మం ముస్తఫానగర్ లో అయ్యప్ప మాల దారుల కోసం ఐదేళ్లుగా శ్రీదివ్య మణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా 41రోజుల పాటు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తుండం తెలిసిందే.ఈ పుణ్య కార్యానికి ఎంపీ రవిచంద్ర సోమవారం హాజరై లక్ష రూపాయలు విరాళంగా అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర అయ్యప్ప స్వాములతో కలిసి పూజలో పాల్గొన్నారు, వారికి స్వయంగా భోజనం వడ్డించారు.గత ఐదేళ్లుగా అయ్యప్ప స్వాములకు క్రమం తప్పకుండా అన్నప్రసాదం అందించడం గొప్ప విషయమని ఎంపీ…

Read More

బాల్య మిత్రుని నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి పట్టణంలో బాల్య మిత్రుడు పిన్నం నరేందర్ నివాసానికి వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి వెళ్లారు ఈ సందర్భంగా నరేందర్ ఎమ్మెల్యే ను ఆహ్వానించారు ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు శాలువతో ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిన్నెం శాంతప్ప వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కందికొండ సాయిరాం ఆర్యవైశ్య మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నం వసంత తదితరులు ఉన్నారు

Read More

రావణుడి మృతదేహం ఇంకా భద్రంగా ఉందా?

ఆ గుహలో ఉన్న శవం దశకంఠుడిదేనా? రామాయణ కాలంతో పాటు శ్రీరాముని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. శ్రీరామునితో పాటు రావణుని గురించి అందరూ చర్చించుకుంటారు. నేటికీ రావణుడి గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతిహాసాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రావణుడి మృత దేహం గురించే చర్చ జరుగుతోంది. శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధనా కేంద్రం ప్రకారం.. రావణుడి మృతదేహాన్ని లంకలోని రాగాల అడవులలో 8 వేల అడుగుల ఎత్తులో ఒక గుహలో ఉంచారు. ఇక్కడ ప్రమాదకరమైన…

Read More

వీధి వ్యాపారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉచిత ప్రయాణ పథకం

మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. వీధుల్లో పూసలు, గాజులు, ఇమిటేషన్ నగలు అమ్ముకునే గన్నేరు వెంకటమ్మ.. ప్రయాణ ఖర్చుల వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించి పథకం ద్వారా తమకు ఎంతో ఊరట లభించిందన్నారు. నేను ప్రతిరోజూ జన్నారం, గోదావరిఖని, బెల్లంపల్లి, జగిత్యాల తదితర పట్టణాలకు సుమారు రూ.200 ఖర్చు చేస్తూ వెళ్లాను. లక్సెట్టిపేట పట్టణానికి చెందిన ఈ ఉచిత ప్రయాణ కార్యక్రమం…

Read More

యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపోడటానికి కృషి చేయాలి

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నేటిధాత్రి పరకాల నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు సోమవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల ప్రాంత చరిత్రను చెబుతూ ఈ ప్రాంతమునకు పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ వారి వారి శాఖల పరంగా సహకారం…

Read More

జనగామ జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథం భావితరాలకు దిక్సూచి

  తెలుగు సాహిత్యానికి ఆదికవి పాల్కురికి సోమనాథుడు తెలుగు సాహిత్యాన్ని మర్చిపోకుండా చిరస్మరణీయం చేసిన ఘనత పాల్కురికి సోమనాథుడిది పాలకుర్తి ప్రస్తావన లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఉపన్యాసమే లేదు జనగామ జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథం సోమనాథుడి జన్మస్థలం లో ఆవిష్కరించడం చారిత్రక విశేషం ప్రముఖ కవి, రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి పాల్కురికి సోమనాథ స్మ్రతి వనంలో జనగామ జిల్లా సాహిత్య చరిత్ర గ్రంధావిష్కరణ పాలకుర్తి, నేటిధాత్రి:- ప్రముఖ కవి,…

Read More

ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు కి ఘన స్వాగతం

డా. పెరుమాండ్ల రామకృష్ణ ఎంపీ ఆస్పిరెంట్ వర్థన్నపేట, నేటిధాత్రి: వర్ధన్నపేట శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన కే ఆర్ నాగరాజు వర్దన్న పేట కి వస్తున్న క్రమంలో హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మరియు వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ పెరుమాండ్ల రామకృష్ణ తోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీలోపాల్గొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేగా…

Read More

నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా సత్యనారాయణ

భూపాలపల్లి నేటి ధాత్రి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను.. గణపురం చెరువును టూరిజం స్పాట్ గా అభివృద్ధి పరిచి, మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు వెంట సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తా.. – ఇచ్చిన హామీలన్నింటినీ తప్పక అమలు చేస్తాను.. – కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను.. – వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు నడుమ బుద్ధారం గ్రామం నుండి భూపాలపల్లి వరకు సాగిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విజయోత్సవ(కృతజ్ఞత) ర్యాలీ.. -బుద్ధారం,…

Read More

పల్లాను కలిసిన పోతిరెడ్డిపల్లె గ్రామ బీఆర్ఎస్ నాయకులు

చేర్యాల నేటిధాత్రి… జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచి మొదటిసారిగా చేర్యాల, కొమురవెళ్లి మండల కేంద్రాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని సోమవారం బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్ ముఖ్య నాయకులతో కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చేర్యాల మండలంలో నెలకొన్న పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి నియోజకవర్గ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు….

Read More
error: Content is protected !!