మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది రోజులు కాకముందే బి ఆర్ ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కరెంటు ఇస్తలేరని చెప్పడం సిగ్గుచేటు అని బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అవినీతిమయంతో అభివృద్ధి కుంటుపడిందని…

Read More

వేములవాడ రూరల్ మండల పరిధిలో లో 5 గురు మందుబాబులకు జైలు శిక్ష మరియు జరిమానా

*వివరాలు వెల్లడించిన రూరల్ ఎస్ ఐ మారుతీ వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తుల ను వేములాడ కోర్ట్ లో ప్రవేశ పెట్టగ అందులో 5గురుకి శిక్ష ఖరారు జరిగింది అని వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు. ఇందులో పులి మధు అనే వ్యక్తి కి 1 రోజు జైలు మరియు రూపాయలు .2000/- జరిమానా,పిట్ల బాల మల్లేశం అనే…

Read More

గ్రంథాలయానికి పుస్తకాల వితరణ

వేములవాడ పట్టణంలోని గ్రంథాలయానికి సాహిత్య అనే విద్యార్థిని టి ఎస్ పి ఎస్ సి ప్రభుత్వ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను శనివారం గ్రంథాలయానికి వితరణగా అందజేశారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలు రాసేందుకు పుస్తకాలు దోహదపడతాయని గ్రంథాలయానికి అందజేసినట్లు సాహిత్య తెలిపారు. గ్రంథాలయానికి పుస్తకాలను అందజేసిన సాహిత్యను పుర ప్రముఖులు, విద్యావేత్తలు, పలు విద్యాసంస్థల యాజమాన్యాలు, సహచర విద్యార్థులు అభినందించారు.

Read More

మృతికి కారకులైన వారిని శిక్షించిన మేజిస్ట్రేట్ కేసు పూర్వ ఫలాలు పరిశీలించిన స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి వారు తెలిపిన వివరాలు ప్రకారం తంగళ్ళపల్లిమండలం చిర్రావంచ గ్రామానికి చెందిన నిమ్మ రాజేందర్ 2015లో వివాహం జరిగింది వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు రెండు తులాల బంగారం 20 తులాల వెండి 50000. రూపాయలతో ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించారు వివాహం అయిన కొద్ది రోజులకే మౌనిక ముందుగానే వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుందని తెలిసి అప్పటినుండి తండ్రి అయిన భూమయ్య మరియు రాజేందర్ వేధించడం ప్రారంభించారు సరిగ్గా తిండి పెట్టకపోవడం…

Read More

పీర్జాదిగూడలో దోమల నివారణకు ప్రత్యేక బృందాలతో దోమల మందు పిచికారీ…

నేటీదాత్రీ (మేడిపల్లి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలో దోమల నియంత్రణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగర పరిధిలో ప్రతి డివిజన్లో 2 ఎలక్ట్రిక్ స్ప్రే మిషన్ల ద్వారా అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ అన్ని గృహలకు డోర్ టూ డోర్ దోమలు మందులు పిచికారి కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ….ఇంటి లోపల గోడలపై పిచికారీ చేసే దోమల మందు సింజెంట…

Read More

విజ్ఞానవిహార యాత్రకు తరలివెళ్లిన శ్రీప్రగతి విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన శ్రీప్రగతి హైస్కూల్ విద్యార్థులు విజ్ఞాన విహారయాత్రలో భాగంగా వరంగల్ లో ఉన్న వేయ్యి స్తంభాల దేవాలయం, జూ, భద్రకాళి దేవాలయం, పోర్ట్ లను సందర్శించడం జరిగినది. ఈసందర్భంగా కరస్పాండెంట్ రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు వినోదవిహారయాత్రలు, ఆటల పోటీలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. ఈవిజ్ఞాన విహారయాత్రలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, నాలుగు, ఐదు, ఆరవ తరగతి విద్యార్థులు, తదితరులున్నారు.

Read More

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

తంగళ్ళపల్లి మండలం నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం తాడూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ స్థానిక సర్టిఫైడ్ లైఫ్ స్కిల్ ఫైనల్ తిరుపతి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దంలో తల్లిదండ్రులు గురువులది వెలకట్టలేని ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధ్యం కోసం నిరంతరం కటోర శ్రమ చేయాలని వివరిస్తూ విద్యార్థులు ముఖ్యంగా చదువులో కానీ ఆటోలో కానీ ఎంతో కృషితో పనిచేయాలని సామాజిక మధ్య మాల ప్రభావం విద్యార్థులపై ఉండకూడదని వాటి…

Read More

రాఘవుని సేవలో శ్రీనారసింహుడు

భద్రాచలం నేటిదాత్రి భద్రాచలం ముక్కోటి ఏకాదశి సందర్బంగా జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా దశావతారాలు అలంకరణలో రామచంద్ర మూర్తిని అలంకరణ చేసి ఉత్సవాల జరపడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు 4వ రోజున నృసింహ అవతారం సందర్భంగా శ్రీ అహోబిల మఠం ప్రధాన అర్చకులు డా. కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో 108 మందితో కోలాట,డప్పు నృత్యాలతో స్వామివారికి లాంచనాలను అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ గత కొంతకాలంగా వైకుంఠ ఏకాదశి అధ్యాయనోత్సవాలలో…

Read More

మల్లన్నపేట మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లను పరిశీలించిన డి.ఎస్.పి

జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్న పేట గ్రామంలో ఈ నెల 18 తేదీ నుండి జరిగే శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల డి.ఎస్.పి వెంకటస్వామి ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, గ్రామంలోని ప్రధాన కూడలిలో, గుడి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని,…

Read More

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి తోడ్పడతాయి

మందమర్రి, నేటిధాత్రి:- క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయని అధికారులు తెలిపారు. ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం 17 సంవత్సరాల లోపు క్రీడాకారులకు 3వ ఉమ్మడి ఆదిలాబాద్ హ్యాండ్ బాల్ స్కూల్ లీగ్ 2023 పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రీడలకు బాలికలు 15 జట్లు, బాలురు…

Read More

ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ హన్మకొండ, నేటిధాత్రి: వరంగల్ పార్లమెంట్ ఎంపీ ఆస్పిరెంట్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తన కార్యాలయంలో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రారంభించి అదేవిధంగా ఉద్యోగుల డిమాండ్లలో ముఖ్యమైన వాటిని అమలు చేస్తామని ఈరోజు ప్రకటించడం ఉద్యోగుల మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రేమకు నిదర్శనమని, గత ప్రభుత్వాలు ఉద్యోగులను అణగదొక్కాయని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి,…

Read More

వికాసిత్ భారత్ కార్యక్రమం

చిట్యాల, నేటి ధాత్రి : చిట్యాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ సురేష్ ఆధ్వర్యంలో వికసి త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్బిఐ బ్యాంకు డి ఎం తిరుపతి గారు విచ్చేసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలను మనందరం సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కువగా బ్యాంకుతో రుణపడి ఉన్నయని…

Read More

సత్తయ్య చేసిన సేవలు మరువలేనివి : సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: బోడిష సత్తయ్య చేసిన సేవలు మరువలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారంమునుగోడు మండల పరిధిలోని కోరేటికల్ గ్రామంలో బోడిష సత్తయ్య స్మారక స్తూపావిష్కరణ కార్యక్రమానికి హాజరైఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొరటికల్ గ్రామంలో పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడిన వ్యక్తిసత్తయ్య అనివారు కొనియాడారు. నేడున్న సమాజంలో పార్టీ నియమ నిబంధనలకుకట్టుబడి, నీతి నిజాయితీకి పేదల పక్షన రాజీ లేని పోరాటలు చేశారనివారు అన్నారు. డబ్బులకు…

Read More

జిపి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

పాలడుగు సుధాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో పి వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ…

Read More

ప్రభుత్వ విప్ గా డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రునాయక్

మరిపెడ నేటి ధాత్రి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు శాసన సభ్యులకు విప్ లుగా ప్రకటించింది,డోర్నకల్ శాసన సభ్యులు రామచంద్ర నాయక్, లను,ప్రభుత్వం విప్ గా నియమించింది, ప్రభుత్వ విప్ గా డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ ను నియమించినందుకు అభిమానులు,డోర్నకల్ నియోజకవర్గo,మరియు మరిపెడ మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు,అయితే డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ కు ప్రభుత్వo చీఫ్ విప్ గా అవకాశం…

Read More

భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్

పటేల్ వర్ధంతిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొని చిత్రపటానికి పుష్పాలతో నివాళులు అర్పించారు. కూకట్పల్లి డిసెంబర్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి కూకట్పల్లి నియోజకవర్గంలోని వడ్డే పల్లి రాజేశ్వర్ రావు క్యాంపు కార్యా లయంలో* ఏర్పాటు చేసిన స్వాతం త్ర్య సమరయోధుడు,భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొని చిత్రపటాని కి పుష్పాలతో నివాళులు అర్పించా రు.ఈ…

Read More

అభిమానం చాటుకున్న నిరుపేద వికలాంగుడు ఓదెల నరేష్

తాళ్ల సంపత్ కుమార్-వర్షిని పెళ్లిరోజు వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన మేరు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్ల సంపత్ కుమార్-వర్షిని పై తన గొప్ప మనసుతో వికలాంగుడు ఓదెల నరేష్ తన గొప్ప మనసుతో స్వామి వారి ఆలయంలో దర్శనం చేహించి తన అభిమానాన్ని చాటుకున్నాడు వికలాంగుడు నరేష్ దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపంలో తాళ్ల సంపత్ కుమార్ వర్షిని పై ఘనంగా సన్మానించరు వికలాంగుడు నరేష్…

Read More

క్రిస్టమస్ కేక్ కట్ చేసి,క్రిస్టియన్ సోదరి సోదరమణులకు ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు

తెలియచేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ. కూకట్పల్లి డిసెంబర్ 15 నేటి ధాత్రి త్రి ఇంచార్జి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్ట మస్ వేడుకల సందర్భంగా జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకలలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కార్పోరేటర్ దొడ్ల వెం కటేష్ గౌడ్,మాజీ కార్పొరేటర్ మాధ వరం రంగరావుతో కలిసి క్రిస్టమస్ కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరి సోద రమణులకు ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మె ల్యే అరెకపూడి గాంధీ.ఈ…

Read More

ములుగు జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుంది…

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్కకు శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు… మంగపేట నేటిధాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క నాయకత్వంలో ములుగు జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంత్రి సీతక్క గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించగా శుక్రవారం కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ లో మంత్రి సీతక్క నివాసంలో…

Read More

అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకులు గొల్లపల్లి మల్లేశం

ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ గా నియమితులైన సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గుల్లకోట ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు గొల్లపల్లి శ్రీజ మల్లేశం కలిసి శుభాకాంక్షలు తెలిపారు

Read More
error: Content is protected !!