
ఆంజనేయులు చెట్టి పదవి విరమణ సన్మానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం ఏరియా జి.ఎం. ఆఫీసు లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు తేదీ. 2022-12-31.న ఎస్టేట్ డిపార్ట్మెంట్ లో డిజిఎం (ఎస్.ఎం.ఎం.సి) గా పని చేసి పదవి విరమణ పొందిన ఏ.వి. ఆంజనేయులు చెట్టికి మరియు ఎంవిటిసి లో డిజిఎం (ఎస్.ఎం.ఎం.సి) గా పని చేసి పదవి విరమణ పొందిన.పిఎస్ఎస్ఎన్ మూర్తి కి కొత్తగూడెం ఏరియా లోని అధికారులు మరియు సిబ్బంది పుష్పగుచ్చాన్నిచ్చి సన్మానించి శాలువా మరియు జ్ఞాపికతో…