గీత కార్మికుడి కుటుంబానికి లక్ష రూ. ఆర్థిక సాయం.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండలం కేంద్రానికి చెందిన గుర్రపు గట్టయ్య గత మూడు సంవత్సరాల క్రితం తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడటంతో అయినా* వెన్నుపూస బొక్క విరగడంతో మంచానికే* పరిమితమయ్యాడు రెక్క ఆడుతూనే డొక్కాడని పరిస్థితి గీత కార్మికులది*
దిక్కుతోచని స్థితిలో కుటుంబ ఉండగా ఆ కుటుంబానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో1,00,000 లక్ష రూపాయలు ప్రకటించి బుధవారం రోజున చిట్యాల గౌడ సొసైటీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ ఆధ్వరంలో లక్ష* రూపాయలు గీతా కార్మికుడు గుర్రపు గట్టాయకు డైరెక్టర్లతో కలిసి లక్ష రూపాయలు నగదు అందజేశారు,ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం ఈ ప్రభుత్వంలోని గీత కార్మికులకు సేఫ్టీమోకులు అందించడంజరుగుతుందన్నారు గట్టయ్య స్థితిగతులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారి దృష్టికి తీసుకెళ్లి ఆయనకు* *ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని లక్ష్మణ్ గౌడ్ తెలిపారు*ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పెరుమండ్ల రాజు. డైరెక్టర్లు రాజు. బుర్ర రాజు. నరేష్ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు
