ప్రభుత్వస్కూల్లో ముందస్తు దీపావళి సంబురాలు

 

భద్రాద్రి కొత్తగూడెం

జిల్లా,నేటిధాత్రి:భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ ఇందిరా నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాధమిక పాఠ శాల లో శనివారం ముందస్తు దీపావళి సంబురాలు నిర్వ హించారు. దీపావళి పండుగ ప్రాధాన్యత గురించి విద్యార్థులకు హెచ్ఎం ఎం. జ్యోతి రాణి వివరించారు.బాణాసంచా కాల్చే సమయంలో, దీపాలు వెలిగించే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు తెలియజేప్పారు.పటాకులు కాలుస్తూ విద్యార్థులు ఎంజాయ్ చేశారు. స్కూల్ హె చ్ఎం జ్యోతి రాణి ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో టీచర్స్ ఇన్నయ్య, సరస్వతి, సుజాత,విద్యార్థుల తల్లి దండ్రులు కళ్యాణి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *