వరదలు తెలంగాణలో వస్తే బిజెపి నాయకులు గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు
కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి ఎప్పుడు రావాలని ఎదురు చూస్తున్నారు
ప్రజల సమస్యల్ని పట్టించుకునేది ఒక్క తెరాస ప్రభుత్వమ
మన్నె గోవర్ధన్ రెడ్డి
నేటి ధాత్రి: హైదరాబాద్
ఖైరతాబాద్ నియోజకవర్గం
వెంకటేశ్వర కాలని డివిజన్ లో పలు బస్తీలు మరియు కాలనీలలో వర్షానికి పాడైన రోడ్లు, నాలాలు మరియు వాటర్ సప్లై లో ఇబ్బంది ఉన్న ప్రదేశాలను సందర్శించి సంబంధిత శాఖ అధికారులతో
మాట్లాడి త్వరితగతినా సమస్య పరిష్కరించాలని సూచించిన ఖైరతాబాద్ నియోజకవర్గం టి ఆర్ యస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి మరియు శ్రీమతి మన్నె కవిత గోవర్ధన్ రెడ్డి .