శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ 

పాలకుర్తి నేటి ధాత్రి

పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్మి నరసింహస్వామి వారిని దర్శించుకొని అభిషేకం అర్చనలను చేయించిన ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్.శివకేశవుల విశేషాలను తెలుసుకొని పరమ ఆనందం పొందానని, ఇక స్వామివారి మీద భక్తి పాటలు రచనలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారులు రామన్న లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *