వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన కోటి శివలింగాల స్థాపనకు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కట్టసుబ్బయ్య 27,0 16 రూపాయలు విరాళం అందించినట్లు ఆలయ నిర్వహకులు శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు
శివలింగాల స్థాపనకు ఆర్యవైశ్యుడి విరాళం
