ఘనంగా ఎంపిపి మెతుకు తిరుపతిరెడ్డి జన్మదిన వేడుకలు

శాయంపేట నేటి ధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ప్రజా సేవకులు, మహోన్నత నాయకులు ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.మండల కేంద్రంలో మండల ప్రజా ప్రతినిధులు, గులాబీ పార్టీ శ్రేణులు ఎంపీపీ గారికి బొకే అందించి, శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ , పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు మామిడి అశోక్, గ్రామ సర్పంచులు పోతు సుమలత రమణారెడ్డి, బొమ్మకంటి సాంబయ్య, PACS వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్ , పిఎసిఎస్ డైరెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, ,గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాజే రాజేందర్, పైడి, పార్టీ నాయకులు కోయిల తిరుపతి,మంద మల్లయ్య, యువజన నాయకులు గుర్రం సుధాకర్,దాసి శ్రావణ్, సౌల కిష్టయ్య, శంకరాచారి,సోషల్ మీడియా నాయకులు సుమన్,వినయ్,రవీందర్,  రైతు బంధు కోఆర్డినేటర్లు, అన్ని అనుబంధ కమిటీల అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అన్ని వర్గాల ప్రజలు, మీడియా మిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *