వేములవాడ నేటి దాత్రి
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 28 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె లో భాగంగా కార్మికులు సమ్మె లో పాల్గొంటామని సిఐటియు ఆధ్వర్యంలో వేములవాడ మండల విద్యాధికారికి మద్యాహ్న భోజన కార్మికుల సమస్యలు నెరవేర్చాలని సమ్మెలోకి వెళ్లడం జరుగుతుంది అని మండల విద్యాధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి మధ్యహన భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు