పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శేషంజన స్వామి మున్సిపల్ సిబ్బంది తో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం లో మాట్లాడుతూ ప్రభుత్వనికి అనుగుణంగా 2023 -24 సంవత్సరం పన్నులను వసూలు చేయుటకు దిశనిర్దేశన్ని నిర్ణయించి సిబ్బంది ని పన్నుల వసూలుకు ప్రత్యేక టీమ్ లుగా ఏర్పాటుచేసారు.ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణభివృద్ధికి సహకరించాలని కోరారు
పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి-కమిషనర్ శేషు
