నూతన వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గా ఎన్నికైన దేవునూరి సతీష్ కుమార్ ను వెల్లంపల్లి బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సింగారి రాంగోపాల్రెడ్డి,గ్రామ సర్పంచ్ వెలుగందుల క్రిష్ణ,ఉపసర్పంచ్ లత విక్రమ్,పెండల ప్రణయ్ కుమార్,పెండల నవీన్,కాళ్ళ శశిధర్,రవి కేతపాక,ఎండి అన్వర్ బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!