ఏసిపి,సీఐ,ఎస్సైలను కలిసిన మాల మహానాడు జిల్లా నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి :

ఇటీవల నర్సంపేటకు ఏసీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన తిరుమల్,పట్టణ సీఐ రవికుమార్ టౌన్ ఎస్ఐ శీలం రవిలను మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు ఆధ్వర్యంలో వారి వారి కార్యాలయాలలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి,పుష్ప గుచ్చాలు అందజేశారు.ఈ కార్యక్రమాలలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోతి విష్ణు,కార్యదర్శి కునమల్ల కమలాకర్, డివిజన్ అధ్యక్షుడు పత్రి కుమార్, ఉపాధ్యక్షుడు కడగండ్ల అశోక్ రావు, నర్సంపేట మండల అధ్యక్షుడు యశోద నర్సింగం, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు కడగండ్ల యాకయ్య, నెక్కొండ మండల అధ్యక్షుడు బక్కి కుమారస్వామి,కున్నామల్ల కిరణ్, టేకుల స్వామి తదితరులు ఉన్నారు.

error: Content is protected !!