చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోనికొత్త పేట గ్రామ వాస్తవ్యులు తిరునాహరి పద్మ _వెంకటేశ్వర్లు (బుజ్జన్న) గారి కుమార్తె నిష్మా వెడ్స్ శరత్ చంద్ర వివాహానికి హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. అనంతరంముచినిపర్తి గ్రామ వాస్తవ్యులు పెండ్యాల సరోజన -లక్ష్మారెడ్డి గార్ల కుమారుడు దేవేందర్ రెడ్డి వెడ్స్ నవ్య వివాహనికి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు..వారితో మాజీ ఎంపీటీసీ రాసురి మొగిలి మాజీ సర్పంచ్లు పులి వెంకటేష్ అది రఘు,లావుడ్యా రాజు నాయక్ నాయకులు బానోత్ శ్రీను నాయక్ రాజగోపాల్ రావు బండారి శ్రీను పసుల శ్రీనివాస్ దమెర రాజు గుండకరి రాజు తదితరులు ఉన్నారు.