చిన్నారులను ఆశీర్వదించిన జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం, మైలారం గ్రామ వాస్తవ్యులు నూనె కిరణ్ -లహరి గార్ల కుమారుడు చి.హర్షిత్ సాయి పటేల్ గారిని మరియు హుసేన్ పల్లి గ్రామ వాస్తవ్యులు నాగలగాని లక్ష్మణ రావు – కవిత గార్ల దంపతుల కుమార్తెలు సాన్విత మరియు చి.రుతిక ల నూతనవస్త్రాలo కరణ కార్యక్రమంలో పాల్గొన్ని చిన్నారులను ఆశీర్వదించిన జడ్పీ ఛైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *