
Youth Visit Tulja Bhavani Temple
తుల్జా భవానీ మాత దర్శించుకున్న యువకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మహారాష్ట్రంలోని తుల్జాపూర్లో తుల్జా భవానీ మాత శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. బుధవారము జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలానికి చెందిన వైద్య నాగేష్ సాయి కృష్ణ తుల్జా భవాని మాత శక్తి పీఠాన్ని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వయం భూగా వెలసిన అమ్మవారి దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.