ఎంఐఎం లో యువ నాయకులు చెరిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ కు చెందిన పలువురు అభిమానులు ఆయా పార్టీల సీనియర్ నాయకులు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో కండువా కప్పుకొని ఎంఐఎం పార్టీలో చెరినట్లు, ఎంఐఎం కోహీర్ అద్యక్షులు మొహమ్మద్.రఫీ మహమ్మద్ మోయిన్ తెలిపారు. కోహిర్ మున్సిపాల్ ఎన్నికలలో పార్టీని బలపరిచి జండా ఎగరవేస్తామన్నారు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ బలోపేతానికి ప్రతి సైనికుడు కష్టపడి పనిచేయాలని సూచించారు
