
Women Perform Kumkuma Pooja
కుంకుమ పూజ చేసిన మహిళలు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రంలోని రెడ్డి కాలనీలో గణనాథుడి మండపంలో శుక్రవారం కుంకుమ పూజలో ఇంటింటి నుండి మహిళలు భారీగా పూజకు బయలుదేరి ఘనంగా గణనాధుని ముందు కూర్చొని తమ ఇంటి యొక్క ఆరోగ్యాల గురించి తమ భర్త యొక్క ఆరోగ్యాల గురించి తన పిల్లల చదువు గణనాథుడి ముందు గట్టిగా పూజలు చేసినారు తమ యొక్క మొక్కులను సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ మహిళలు పురుషులు మారం కొమురయ్య మంజునాథ్ శ్రీను దయ్యాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.