ఆత్మీయ సమ్మేళనకు బయలుదేరిన మహిళలు

మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి

మున్సిపల్ కమిషనర్ జి. రాజేందర్ కుమార్

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం మున్సిపల్ కార్యాలయం నుండి మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( MEPMPA) ద్వారా ఆత్మీయ సమ్మేళనము సభకు మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి గారు జండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళలు పేదరికం నుండి స్వయం ఉపాధి పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.రాజేంద్రకుమార్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *