23 నామినేషన్ల ఉపసంహరణ…

23 నామినేషన్ల ఉపసంహరణ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

ఎల్లంపేట మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణ మొదటిరోజు అయిన సోమవారం 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో బిఆర్ఎస్ కు చెందిన ఏడు మంది, కాంగ్రెస్కు చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒకరి తో పాటు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆలియా బాద్ లో బిఆర్ ఎస్ కు చెందిన ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాగా మూడ్చింతలపల్లి మున్సిపాలిటీలో పదిమంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అందులో బిజెపికి చెందిన ఇద్దరు, కాంగ్రెస్కు చెందిన నలుగురు, బిఆర్ఎస్ కు చెందిన ఒకరు, ఒకటి జనసేన ఒకరు జనకు జనసేనకు చెందిన ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version