
నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)
కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్స్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును బారి మెజారిటీ తో గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.శనివారం కమలాపూర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్స్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు వివరిస్తూ పార్టీ అభ్యర్థి నీ భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్తిస్తున్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్, పెరుమాండ్ల పరశురాములు ,గంధసిరి బిక్షపతి,పుల్ల మహేందర్,అదేపు శ్రీకాంత్, మాట్ల మనోజ్,మాట్ల రాజేష్,పుల్లా సుభాష్ ,శనిగరపు రమేష్, వైనాల సుభాష్, వైనాల సాంబయ్య, తరిగొప్పుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.