కూకట్పల్లి ఏప్రిల్ 17 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటా మని కేపిహెచ్బి కాలనీ డివిజన్
బిజెపి కన్వీనర్ గురు ప్రసాద్ అన్నా రు. కేపిహెచ్బి కాలనీ డివిజన్ బిజెపి కన్వీనర్ గురు ప్రసాద్ నియమి తు లైన సందర్భంగా పలువురు ఆయన కు అభినందనలు తెలియజే జేశా రు.ఈ సందర్భంగా గురు ప్రసాద్ కూ
కట్పల్లి ఇన్చార్జి మాధవరం కాంతా రావుకు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కోకన్వీన ర్ పద్మయ్య,రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ స భ్యులు సూర్యప్రకాష్, పాపయ్య గౌడ్ కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర రావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్లో ఉన్న సభ్యులందరికీ కలుపుకుని పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేంద ర్ గెలుపుకు కృషి చేస్తామని తెలిపా రు. మన దేశం అన్ని రంగాల్లో అభి వృద్ధి సాధించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రా వాలని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారని దీమా వ్యక్తం చేశారు.అందుకోసం ప్రజలు పార్టీల అతీతంగా ఈటెల రాజేందర్ ను మల్కాజిగిరి ఎంపీగా గెలిపిం చాలని ప్రజలను కోరారు.