విద్యుత్తు వినియోగదారుల సమస్యలు.!

electricity consumers electricity consumers

విద్యుత్తు వినియోగదారుల సమస్యలు 45 రోజుల్లో పరిష్కరిస్తాము.

ఎన్ పి డీ సీ ఎల్ ఫోరం చైర్ పర్సన్ వేణుగోపాల చారి.

చిట్యాల,నేటిధాత్రి

 

చిట్యాల మండలంలోని సమస్త విద్యుత్ వినియోగదారుల సమావేశం గురువారం (10/04/2025) రోజున చిట్యాల రైతు వేదిక లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక టి జీ జి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. టి జీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పషన్ తెలిపారు.
ఈ లోకల్ కోర్టులో లూస్ లైన్ లు, మిడిల్ పోల్స్, అగ్రికల్చర్ సర్వీస్ లు మొదలగు వాటికి సంబంధించి విద్యుత్ వినియోగదారులు రాతపూర్వకంగా తమ ఫిర్యాదులు 14 అందిఒంచినట్టు తెలిపారు. ఫిర్యాదులు ఉదయం. గం: 10:30 నుండి మధ్యాహ్నం గం:01:00 వరకు స్వీకరించి ఇట్టి ఫిర్యాదులను 2 అక్కడే పరిష్కరించి మిగతావి కేసులు రిజిస్టర్ చేసి 45 రోజులలో పరిష్కరించ్త్అమ్అని టీఎస్ టి జీ ఎన్ పి డి సి ఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పషన్ తెలిపారు.
చైర్పషన్- ఎన్ వి వేణుగోపాల చారి
ఫోరం ఫైనాన్స్ – ర్. చరణ్ దాస్
ఫోరం ఇండిపెండెంట్ అభ్యర్థి – రామ రావు
ఫోరం టెక్నికల్ అభ్యర్థి – K. రమేష్
ఎస్ ఈ – మల్చూర్
ఏఓ – రాజ్ కుమార్
డీ ఈ – పాపి రెడ్డి
ఏ డీ ఈ- సందీప్ పాటిల్
ఏ ఈ లు – చంద్రశేఖర్, మణిదీప్, సంజయ్
సబ్ ఇంజనీర్ లు – సుమంత్, వెంకటేశ్, శ్రీనివాస్
విద్యుత్ సిబ్బంది మరియు విద్యుత్ వినియోగదారుల పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!