తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ మీరు చేసిన తప్పుడు పనులు కప్పిపించడానికి అసత్య ప్రచారాలు మానుకోవాలని మీరు ఏం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని కేటీ రామారావు అంటే అభివృద్ధి అనుకున్నామని అటువంటిది మానేరు ఇసుక మీద 3000 కోట్లు దోచుకున్న ఘనత మీది కాదా ఇసుక అక్రమ వలన ప్రాణాలను పోతున్నాయని ప్రశ్నిస్తే దళితుల పై 3డిగ్రీ ఉపయోగించింది మీరు కాదా అలాంటివారు కేకే మహేందర్ రెడ్డి పై జిల్లా అధ్యక్షులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2001 నుండి ఇప్పటివరకు ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యల పట్ల మాట్లాడిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని కాంసెన్సీ ప్రజలందరికీ తెలుసునని అటువంటిది మన మాజీ మంత్రి బీ ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.కేటి రామారావు ఎలా గెలుపొందారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అలాంటిది కేకే మహేందర్ రెడ్డి పై ఏమైనా మాటలు మాట్లాడితే సహించలేదని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రజలపై అంత ప్రేమ ఉంటే వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని గుర్తు చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న డబ్బు ప్రజలకు ఇవ్వచ్చు కదా మీరు ఎన్ని అక్రమాలు.బూ కబ్జాలు చేశారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ తో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు