ప్రజా నాయకుడి వెంటే నడు స్తాం,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం: జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి,మార్చి 04 నేటి ధాత్రి ఇన్చార్జి

హాఫీజ్ పెట్ డివిజన్ రామకృష్ణ నగ ర్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయ కులు విష్ణు రెడ్డి ఆధ్వర్యంలో సుమా రు 50మంది ప్రజా నాయకుడి వెంటే నడుస్తామని,కాంగ్రెస్ తోనే ప్రజాపా లన సాధ్యం గ్రహించి ఈరోజు నియో జకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి వారి మార్గ దర్శకంలో,మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దిశని ర్దేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని,రానున్న రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి స్థా యిలో చేపట్టడం జరుగుతుంద ని,హాఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి 2009 నుంచి మాపై నమ్మకంతో
మా వెంటా నడుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు శేరిలింగం పల్లి ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ…శేరిలింగంపల్లి నియోజకవర్గ న్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిల బెడుతా,హాఫీజ్ పెట్ ప్రజలకు శాశ్వ త పరిష్కారం చూపేవిధంగా అభి వృద్ధి పనులు పూర్తి చేయి స్తాన ని,నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు సం బంధిత అధికారుల దృష్టికి తీసు కువెళ్లి ముమ్మరంగా పూర్తి చేసేలా కృషి చేస్తా మని,హాఫీజ్ పెట్ డివి జన్ అభివృద్ధికి బాటలు వేస్తూ,మౌ ళికవసతులు కల్పనకు పెద్దపిట వేస్తామని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా,ప్రజల కుసౌకర్యవంతమైన,మెరుగైన జీవన విధానాన్ని,సౌకర్యం కల్పించ డం కోసం తమ శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్య
క్రమంలో మనెపల్లి సాంబశివరా వు,శ్రీనివాస్గౌడ్,రాంబాబు,నాగేశ్వరరావు,వీరభద్రరావు,విష్ణు,ఆనంద్ రావు,కేన్నడీ,రామసుబ్బారెడ్డి,ప్రకాష్,విష్ణు,వెంకట్రామిరెడ్డి,ఉపేందుర్,నారాయణ,చంద్రమోహన్,కోటేశ్వరరావు,సత్యనారాయణ,శ్రీనివాస్రావు,గాంధీ,నరేష్,శివ,కళ్యాణ్,సుమన్,శ్రీనివాస్ రెడ్డి,తిరుమల రెడ్డి,శశిధర్ రెడ్డి,రంగారావు,ప్రభాకర్,దశరధ్రామ్,బా షా,అలీ,సాదిక్,రమేష్ బా బు,కృష్ణ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,శ్రీ నివాస్ కుమార్,నరేందర్ కుమా ర్,సుబ్రహ్మణ్యంతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *