భూభారతి సద్వినియోగం చేసుకోవాలి

We should take advantage of the land.Tehsildar Rajnikumari. We should take advantage of the land.Tehsildar Rajnikumari.

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి..

తహసిల్దార్ రజనీకుమారి.

రామాయంపేట జూన్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

 

రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి అన్నారు. బుధవారం రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించారు.

 

 

We should take advantage of the land.Tehsildar Rajnikumari.
We should take advantage of the land.Tehsildar Rajnikumari.

ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఇది చక్కని అవకాశం అని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!