Y. Narottam Visits Road Accident Victim in Hospital
ఆసుపత్రిలో రోడ్డు ప్రమాద బాధితుణ్ణి పరామర్శించిన
◆-: ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం…
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామానికి చెందిన కాశినాథ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసు కోవడం,ఈ కార్యక్రమంలో యస్. గోపాల్,చెంగల్ జైపాల్, బి.విఠల్,నిఖిల్,తదితరులు ఉన్నారు
