కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ఆటో స్టాండ్ వారు ఏర్పాటుచేసిన అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహాన్ని దర్శించి, కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి, అమ్మవారి దీవెనలు తీసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్

వనమా రాఘవ వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, చుంచుపల్లి మండల యూత్ ప్రెసిడెంట్ కన్ని, మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాసేపల్లి ప్రసాద్, బాచిరెడ్డి, బొమ్మిడి రమాకాంత్, నరేందర్, డాన్ శీను, బన్నీ, సాంబ, పవన్ రెడ్డి, అజయ్, రాజేష్, రాజు, వెంకటేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!