కూకట్పల్లి జనవరి 31, నేటి ధాత్రి ఇన్చార్జి
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారె డ్డి జిల్లా బ్రాంచ్ వారు 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని తారకరా మ్ నగర్ లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతి ధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంక టేష్ గౌడ్ హాజరై వైద్య శిబిరాన్ని సందర్శించి స్వయంగా వైద్య పరీ
క్షలు చేయించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడు తూ బి.పి, షుగర్ వంటి అన్ని జనరల్ పరీక్షలు ఉచితంగా నిరవ హిస్తు, ఉచితంగా మందులు కూడా అందిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైద్య బృందానికి కృతజ్ఞత లు తెలియజేశారు.అలాగే ప్రజ
లందరు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకుని వైద్య నిపుణులు అందిస్తున్న సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.కా ర్యక్రమంలో సమ్మద్,జగదీష్, ఖాజా,పోశెట్టిగౌడ్,కటికరవి, రమేష్ సాగర్, సంపత్, రెడ్ క్రాస్ సొసైటీ వైద్య సిబ్బంది తదితరులు
పాల్గొన్నారు.