వనపర్తి నేటిదాత్రి
రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏదుల ఎంపీ టి సి నరేందర్ ను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శనివారం పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొన్నారు.
ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేందుకు ఆయన ఆస్పత్రి వర్గాలతో మాట్లాడారు
మెరుగైన వైద్యం అందించాలని అందుకు సంబంధించిన ఆర్థిక పరమైన ఇబ్బందిలేమున్నా తాను అండగా ఉంటానని కుటుంబానికి భరోసా కల్పించారు