చేర్యాల నేటిధాత్రి
చేర్యాల మున్సిపల్ పరిధిలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూప రాణి మున్సిపల్ కమిషనర్. గోల్కొండ నరసయ్య ఆధ్వర్యంలో కుడి చెరువు వద్ద కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్, ఆడేపు నరేందర్, కో ఆప్షన్ సభ్యులు ఆరోగ్య రెడ్డి వాటర్ వర్క్ ఏఈ శ్రీకాంత్ , మేనేజర్ జే ప్రభాకర్ రికార్డ్ అసిస్టెంట్ కృష్ణ విజయలక్ష్మి, మరియు మునిసిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు