వాల్మీకి జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో భారతీయ సాహిత్యానికి అధ్య డు రామాయణ రచయిత ఆదికవి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత సాహిత్యానికి రచయిత ఆదికవి అని ఆయన రాసిన రచయితలు ఇప్పటికి ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతూ ఇప్పుడున్న రచయిత కవులకు ఆదర్శంగా ఉన్నారని అలాంటి కవి జయంతి వేడుకలు మా గ్రామంలో మా ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బోయ వాల్మీకి గ్రామ శాఖ అధ్యక్షుడు మోట్ల భాస్కర్ ఉపాధ్యక్షులు రమేష్ ప్రధాన కార్యదర్శి మేకల కిషన్ మేకల రాజు మేకల శ్రీనివాస్ బోయ రవి బోయ బాలకిషన్ మేకల తిరుపతి అలాగే జిల్లెల్ల గ్రామ మాజీ సర్పంచ్ మాట్ల మధు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దాసరి బాలరాజ్ యాదవ్ తాళ్లపల్లి శ్రీనివాస్ పబ్బతి కృష్ణారెడ్డి పబ్బతి శ్రీనివాస్ బాల్రెడ్డి కందుకూరి మనోజ్ గౌడ్ పోచయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *