అకాల వర్షాలతో పత్తి పంటకు నష్టం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T112702.152.wav?_=1

 

అకాల వర్షాలతో పత్తి పంటకు నష్టం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా నష్టపోయింది. పత్తి కాయలు కుళ్ళిపోవడం, పువ్వులు, కాడలు రాలిపోవడంతో రైతులు దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నష్టాలను అధిగమించడానికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో 5,000 హెక్టార్లకు పైగా పత్తి సాగు చేయగా, వర్షాల వల్ల పంట దెబ్బతింది. ఝరాసంగం మండల మేదపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ ఈ విషయాన్ని ప్రకటనలో తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version